మల్కాజిగిరి ‘దేశం’లో అయోమయం
హైదరాబాద్, మార్చి 30: మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరువయ్యారా? అన్న అనుమానాలను పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో...
View Articleప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
చాంద్రాయణగుట్ట, మార్చి 30: ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల ఓటరు అవగాహన కార్యక్రమాల పరిశీలకులు నిధి పాండే అన్నారు. ఓటు హక్కుపై...
View Articleఅంతా ‘జయ’మే
హైదరాబాద్, మార్చి 30: జయనామ సంవత్సర ఉగాదిలో అంతా జయమే జరుగుతుందని ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ సమక్షంలో జరిగిన పంచాంగ శ్రవణంలో డాక్టర్ సాగి కమలాకర్ శర్మ తెలిపారు. రాజ్భవన్లో ఆదివారమే ఉగాది వేడుకలు...
View Article‘జ్ఞాపకాల తెరలు’ పుస్తకావిష్కరణ
ఖైరతాబాద్, మార్చి 30: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు భావజాలకుడు జలాది వెంకటేశ్వరరావు స్వీయచరిత్రగా రచించిన జ్ఞాపకాల తెరలు పుస్తకాన్ని ఆదివారం బంజారాహిల్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాటక...
View Articleనేటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్, మార్చి 30: శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారామ 78వ వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు అత్యంత...
View Articleపోలీసు కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు
హైదరాబాద్, మార్చి 30: ఉగాది పండగ సందర్భంగా పోలీసు కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోలీసు సంక్షేమ విభాగం, స్నేహ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నగరంలో ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. హైదరాబాద్,...
View Articleభక్తి సంగీతంతోనే భావ కాలుష్య నివారణ
రవీంద్రభారతి, మార్చి 30: కాలుష్యంతో కరుడుగట్టిన ప్రపంచానికి పునః పుణ్యాహవచనం చేయడానికి 32వేల సంకీర్తనలు సిద్ధం చేసిన మంత్రకర్త అన్నమయ్య పరమ పదమునందుకున్న పుణ్యతిథి ఫాల్గుణ బహుళ ద్వాదశి ప్రపంచానికి...
View Articleటిడిపితోనే హైటెక్ హంగులతో అభివృద్ధి
శేరిలింగంపల్లి, మార్చి 30: శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని హైటెక్ హంగులతో అభివృద్ధి చేయడం టిడిపితోనే సాధ్యమవుతుందని పార్టీ ఇన్చార్జి మొవ్వా సత్యనారాయణ అన్నారు. హఫీజ్పేట డివిజన్ జనప్రియనగర్ ఫేజ్-2లో...
View Articleసుస్థిర ప్రభుత్వం.. సమర్థ నాయకత్వం
హైదరాబాద్, మార్చి 30: కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సవాళ్లను, సమస్యలను అధిగమించగలుగుతామని బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం...
View Articleమోడీ ఆవేశం
అస్సాంలోని సోనిత్పూర్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆవేశపూరిత ప్రసంగం చేస్తున్న బిజెపి ప్రధాని అభ్యర్థినరేంద్ర మోడీ.అస్సాంలోని సోనిత్పూర్లో Nationalenglish title: modi Date: Tuesday, April...
View Articleమజ్లిస్ అభ్యర్థుల మార్పు
హైదరాబాద్, మార్చి 31: నగరంలో ఎక్కువ ప్రాబల్యం కల్గిన మజ్లిస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాను సోమవారం ప్రకటించింది. వీరిలో కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి...
View Articleలక్ష్యాన్ని అధిగమించిన బల్దియా!
హైదరాబాద్, మార్చి 31: మహానగర ప్రజలకు పౌరసేవలు, అభివృద్ధి పనులు చేపట్డంలో కీలకపాత్ర పోషించే అతి ముఖ్యమైన మహానగర పాలక సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని చేధించింది. తొలుత రూ. 1250...
View Articleప్రేమజంట ఆత్మహత్య
మేడ్చల్, మార్చి 31: తమ ప్రేమని ఇరుకుటుంబాల పెద్దలు అర్థం చేసుకోలేదని మనస్థాపంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. వివరాలు- కుత్బుల్లాపూర్- సూరారం అరవైగజాల కాలనీలో వుండే లక్ష్మీనారాయణ కుమారుడు...
View Articleపేదలకు సేవలు అభినందనీయం
కెపిహెచ్బికాలనీ, మార్చి 31: పలు బస్తీలలో ఉచిత వైద్య శిబిరాలతో పాటు పేదలకి ఇతర సేవలందిస్తున్న ఆదరణ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని కూకట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్చార్జి గొట్టిముక్కల పద్మారావు...
View Articleప్రత్యర్ధుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న గులాబీ దళం
ఘట్కేసర్, మార్చి 31: టిఆర్ఎస్ బలపరిచిన ఘట్కేసర్ మండల జడ్పిటిసి అభ్యర్ధి మంద సంజీవరెడ్డి తమ ప్రత్యర్ధుల గుండెల్లో గుబులు పుట్టిస్తు ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఘట్కేసర్ మండల పరిధిలోని అన్ని...
View Articleబిజెపి విజయానికి సైనికుడిలా పనిచేయాలి
ఉప్పల్, మార్చి 31: బిజెపి విజయానికి సైనికుడిలా పనిచేయాలని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం రామంతాపూర్లో ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్...
View Articleఅధికారం కాంగ్రెస్దే
న్యూఢిల్లీ, మార్చి 31: తెలంగాణలో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కె.జానారెడ్డి జోస్యం చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్...
View Article‘నావిగేషన్’ ప్రయోగానికి రేపు కౌంట్డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట, మార్చి 31: ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహ ప్రయోగానికి 2న ఉదయం 6:44 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్...
View Articleమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలింగ్ ఏజంట్లుగా ఉండకూడదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోలింగ్ ఏజంట్లుగా ఉండరాదని, ఎందుకంటే వారి వెంట ఉండే భద్రతా సిబ్బంది వల్ల బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు సమాన అవకాశాలుండవని ఎన్నికల కమిషన్ మంగళవారం...
View Article