ఎమ్మెల్యేనా? ఎంపినా?
హైదరాబాద్, ఏప్రిల్ 1: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బావమరిది, ప్రముఖ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖరారు అయింది. అయితే ఎంపిగా పోటీ చేయాలా? ఎమ్మెల్యేగా పోటీ...
View Articleబాబు బిసి కార్డుకు కాంగ్రెస్ కౌంటర్
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో దెబ్బతిన్న పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ బలహీన పడిందన్న భావనను ప్రజల నుంచి తొలగించేందుకు వివిధ వర్గాలను...
View Articleబిజెపిది మళ్లీ పాత కథే
రాంచి, ఏప్రిల్ 1: బిజెపి నేతలు గొప్పగా చెప్పుకొంటున్న ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ లోక్సభ ఎన్నికల తర్వాత అదృశ్యం అవుతుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ‘్భరత్ వెలిగిపోతోందం’టూ...
View Articleమూడో వంతు నల్ల ధనమే!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సార్వత్రిక ఎన్నికలు దగ్గపడ్డంతో ఈ ఎన్నికల్లో ఖర్చు చేసే సుమారు 30 వేల కోట్ల రూపాయల్లో మూడో వంతు లెక్కల్లోకి రాని డబ్బే ఉండవచ్చని ఓ సర్వే అంచనా వేసింది. ఎన్నికల్లో మొత్తం వ్యయం 30...
View Articleపాన్వాలా వర్సెస్ చాయ్వాలా!
వారణాసి, ఏప్రిల్ 1: ‘చాయ్వాలా’గా ప్రసిద్ధి చెందిన బిజెపి అభ్యర్థి నరేంద్ర మోడీపై వారణాసిలో సమాజ్వాదీ అభ్యర్థి కైలాష్ చౌరాసియా తనను ‘పాన్వాలా’గా చెప్పుకుంటూ ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం ఆసక్తి...
View Articleసుస్థిరతకే ఓటెయ్యండి
బరేలి, ఏప్రిల్ 1: కాంగ్రెస్, థర్డ్ఫ్రంట్లు అస్థిరతకు ఆజ్యం పోస్తున్నాయని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శిస్తూ, కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లోక్సభ ఎన్నికల్లో...
View Articleరసవత్తరం కర్నాటకం
బెంగళూరు, ఏప్రిల్ 1: ఏ రాష్ట్రంలో లేనివిధంగా కర్నాటక నుంచి ఆరుగురు ఉద్దండులు పార్లమెంటు ఎన్నికల బరిలో పోటీచేస్తున్నారు. వీరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ ప్రధాని కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి...
View Articleమోడీకి పోటీయే లేదు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఈ సారి లోక్సభ ఎన్నికలు ‘ఒంటి గుర్రం రేస్’లాగా ఉన్నాయని బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. ‘చాలా గుర్రాలున్నప్పుడు జాకీ రెండో స్థానంలో ఎవరున్నారని వెనక్కి తిరిగి...
View Articleవిదిశలో సుష్మకు సెగ!
విదిశ, ఏప్రిల్ 1: బిజెపికి కంచుకోటగా భావిస్తున్న విదిశలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్కు గెలుపు ఈ సారి అంత సులభం కాదనిపిస్తోంది. బిజెపి అగ్రనేతల్లో ఒకరైన సుష్మాస్వరాజ్ ఈ సారి కాంగ్రెస్కు చెందిన...
View Articleసాంస్కృతిక పునరుజ్జీవనం
తెలంగాణ రాష్ట్రం వస్తేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూములపై ఈ నేలకు హక్కులు కలుగుతాయి. అలాగే తన నేలపైన తమదే స్వపరిపాలన అన్న కలలు నెరవేరుతాయి. ప్రధానంగా ఇప్పటిదాకా అణ చివేయబడిన తెలంగాణ కళలు, సంస్కృతి...
View Articleప్రజాస్వామ్యం కాదు...ధనస్వామ్యం
ప్రజలు కనే అత్యవసర వాస్తవ కలలు నిజంగాకపోతే తమ కర్మకు తామే బాధ్యులని తలపోస్తారు. రాజకీయ నాయకులకి పదవులు దక్కకపోతే ఓటర్లని నిందిస్తారు.ఆఫీసుల్లోనూ, బస్సుల్లోనూ, రైళ్ళలోనూ, పార్కుల్లోనూ హోటల్స్లోనూ,...
View Articleస్వార్థం కోసం ప్రజలను బలిచేశారు
దక్షిణాదిన నలభై సీట్లతో కూటమి గట్టి భాజపా యన్డీఏ వేగాన్ని నిరోధించడానికి లోక్సభ ముగియనున్న మూడు రోజుల ముందు ఎన్నికల ప్రాంగణం చేరే సమయాన రాష్ట్ర విభజన చేపట్టి, అదిరింపు బెదిరింపులతో ఉభయ సభలు నింపి...
View Articleతెలంగాణలోనే ఉండనివ్వండి
హైదరాబాద్, ఏప్రిల్ 2: ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా పదోన్నతి పొందిన తెలంగాణ అధికారులు రాష్ట్ర విభజన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించుకున్నారు. తెలంగాణలోనే...
View Articleనేడు కావూరి రాజీనామా!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: కేంద్ర జౌళి శాఖ మంత్రి కె.ఎస్.రావు తన పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన గురువారం ప్రధాని మన్మోహన్ సింగ్కు రాజీనామా లేఖను...
View Articleనేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 2: విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా గురువారం డిస్కాంల పరిధిలో విద్యుత్ పొదుపుపై అవగాహనను పెంచేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సిపిడిసిఎల్ తెలిపింది. ఉదయం 10.30 గంటల...
View Articleఅధికారం కోసం మతాన్ని వాడుకునేది మీరే
హైదరాబాద్, ఏప్రిల్ 2: సెక్యులరిజంపై దిగ్విజయ్సింగ్, రఘువీరారెడ్డి మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. అధికారం కోసం మతాన్ని ఉపయోగించుకోవడం...
View Articleమేనిఫెస్టోల్లో రైతులకు చోటేది?
హైదరాబాద్, ఏప్రిల్ 2: మేనిఫెస్టోల్లో రైతులకు చోటేది అంటూ రైతాంగ సంఘాల నాయకులు రాజకీయ పార్టీలను నిలదీశారు. ఎన్నికల ప్రణాళికల్లో రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు...
View Articleవైద్యవిధాన పరిషత్లో నిలిచిన ఔట్ సోర్సింగ్ సేవలు
విజయనగరం, ఏప్రిల్ 2: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒప్పంద కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించకపోవడంతో వివిధ శాఖల్లో ప్రత్యేకించి వైద్య విధాన పరిషత్లో పలు రకాల సేవలు నిలిచిపోయాయి. ఒక్క ఎపి...
View Articleఅణ్వస్త్రాలపై అంతర్జాతీయ ఒడంబడిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అణ్వస్త్ర రహిత ప్రపంచం ఆవశ్యకత ఎంతయినా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రపంచాన్ని సురక్షిత ప్రాంతంగా చేయడానికి అణ్వాయుధాలను ముందుగా ఉపయోగించకుండా ఉండడానికి సంబంధించి ఒక...
View Articleఫొటో జర్నలిస్టుపై రేప్ కేసులో ముగ్గురు దోషులుగా నిర్ధారణ
ముంబయి, ఏప్రిల్ 3: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శక్తీమిల్స్ ఆవరణలో ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. వరుస అకృత్యాలకు పాల్పడినందుకు...
View Article