ముషారఫ్కు తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 3: పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నగర శివార్లలోని ఫామ్ హౌస్ వద్ద ముషారఫ్ కాన్వాయ్ సమీపంలో శక్తివంతమైన బాంబు పేలింది. ఫజియాబాద్, రావల్డ్యామ్ చౌక్...
View Articleసబిత ఇంటి వద్ద కార్యకర్తల హల్చల్
హైదరాబాద్, ఏప్రిల్ 3: మాజీ మంత్రి, చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి ఇంటి ఎదుట మహేశ్వరం అసెంబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉదయం ధర్నా చేశారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని,...
View Article‘జై సమైక్యాంధ్ర’ ఇన్చార్జీలు వీరే
హైదరాబాద్, ఏప్రిల్ 3: జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్రంలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించింది. నాగార్జునసాగర్కు నిమ్మల ఇందిరా గౌడ్, పెనమలూరుకు వంగవీటి శంతన్కుమార్, గన్నవరంకు బోయపాటి...
View Articleమరో ఏడాది వరకు సలహాదారుల పాలన!
హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో మరో ఏడాది వరకు సలహాదారుల పాలన తప్పేటట్టు కనిపించడం లేదు. జూన్ రెండున కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నందున గవర్నర్కు...
View Articleనేటితో ముగియనున్న ‘పరిషత్’ తొలిదశ ప్రచారం
హైదరాబాద్, ఏప్రిల్ 3: జిల్లా పరిషత్, మండల పరిషత్ (జడ్పిటిసి, ఎంపిటిసి) సభ్యుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశ పోలింగ్కు సంబంధించిన ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తోంది. 6న...
View Articleనేడు భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
భద్రాచలం, ఏప్రిల్ 3: ఖమ్మం జిల్లా భద్రాద్రి శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరుగుతుంది. స్వామివారి కల్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాక ఖరారైందని శ్రీ సీతారామచంద్రస్వామి...
View Articleవిద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
హైదరాబాద్, ఏప్రిల్ 3: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యే అవకాశం తెలంగాణ ప్రజలందరికీ ఇన్నాళ్లకు వచ్చిందని, తెలంగాణ ప్రజలు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ రాజకీయ జాక్ చైర్మన్ ప్రొఫెసర్...
View Articleసీమాంధ్ర కాంగ్రెస్కు జవసత్వాలు
హైదరాబాద్, ఏప్రిల్ 3: విభజన దెబ్బ, భారీ సంఖ్యలో నేతల నిష్క్రమణలతో నీరసించిన సీమాంధ్ర కాంగ్రెస్కు తిరిగి జవసత్వాలు కల్పించేందుకు ఏపిసిసి కసరత్తును ముమ్మరం చేసింది. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లలో...
View Articleఎన్నికలపై ఐటి శాఖ నిఘా
హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఏర్పాటు చేసింది. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం, బంగారు పంపిణీని అడ్డుకునేందుకు...
View Articleగజ్వేల్ నుంచి కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు గజ్వేల్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. 69మంది అభ్యర్థుల పేర్లతో తెరాస తొలి జాబితాను పార్టీ చీఫ్ కేసీఆర్ శుక్రవారం తెలంగాణ...
View Articleఇది శుభపరిణామం
ఫరుక్కాబాద్, ఏప్రిల్ 4: లౌకిక సిద్ధాంతాలను బలపరిచే పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతోవుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పిలుపునిచ్చారు. ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్కు వెన్నుదన్నుగా...
View Articleముగిసిన ఎన్నికల ప్రచారం
ధారూర్, ఏప్రిల్ 4: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రచారం శుక్రవారంతో మగియడంతో గ్రామాల్లో రాత్రికి రాత్రే తమ ప్రభావాన్ని చూపేందుకు అయా పార్టీల అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఎన్నికల నిఘా అధికారులు ఓ...
View Articleప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
విజయవాడ, ఏప్రిల్ 4: హైదరాబాద్ నుంచి నర్సాపురం బయల్దేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో...
View Articleజై..శ్రీరాం
శ్రీరామ నవమి సమీపిస్తుండటంతో నగరంలో శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహాల విక్రయాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రతిమలు తార్నాక మెయిన్రోడ్డులో తళుక్కుమన్నాయి.శ్రీరామ నవమి...
View Articleఅమ్మకాల ఒత్తిడితో నష్టాలు
ముంబయి, ఏప్రిల్ 4: వరుస లాభాలతో రికార్డు స్థాయికి చేరిన దేశీయ స్టాక్మార్కెట్లను శుక్రవారం మదుపర్ల లాభాల స్వీకరణ నష్టాల్లోకి నెట్టింది. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల మధ్య ఉదయం...
View Articleపెట్టుబడులపై ప్రభావం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఘజియాబాద్ కోర్టులో సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ చీఫ్ లీ కున్ హీ హాజరు కావాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తీవ్రమైన చర్యగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ...
View Articleరూ. 9 లక్షల కోట్లు దాటిన ఎమ్ఎఫ్ ఆస్తులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు సగటున 3 శాతం పెరిగి ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 9 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటాయి. ఫిక్స్డ్ మెచ్చురిటీ ప్లాన్లు, మనీ మార్కెట్, ఈక్విటీ...
View Articleఆ నిర్ణయంపై పునరాలోచించండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఈ నెల ఆరంభం నుంచి కొత్త గ్యాస్ ధరల విధానం అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం జోక్యంతో అది వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై పునరాలోచించాలని ఎన్నికల...
View Articleఖాతా తెరవడంలో ‘దువ్వూరి’ కే తిప్పలా!
పుణె, ఏప్రిల్ 4: ఇంకా దేశంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లు లేవని, ఇది సిగ్గుచేటని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కెవైసి నిబంధనలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రిటైర్మెంట్...
View Article‘కౌంటింగ్’కే పట్టు
హైదరాబాద్, ఏప్రిల్ 5 : పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు), గ్రామీణ స్థానిక సంస్థల (జడ్పిటిసి, ఎంపిటిసి) ఎన్నికల ఓట్ల కౌంటింగ్ వెంటనే జరపాలన్న పట్టుదలతో ఉన్నామని రాష్ట్ర...
View Article