Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

నేడు తిరుపతిలో సిఎం పర్యటన

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 6.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 8 గంటలకు రేణిగుంటకు చేరుకుని అధికారులతో సమావేశం కానున్నారు. 8.10కి ఎస్‌పి అతిథి గృహానికి బయలుదేరి 10.45 గంటలకు పానగల్ చేరుకుని ఏపిటిడిసికి చెందిన హరిత హోటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌బి కళ్యాణ మంటపం చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎస్‌పి అతిథి గృహానికి చేరుకుని మర్నాడు ఉదయం 7.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి 8.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles