Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

1 నుంచి పిపిఎఫ్,ఎస్‌సిఎస్‌ఎస్ ఖాతాలపై వడ్డీరేట్లు తగ్గింపు

న్యూఢిల్లీ, మార్చి 28: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్),సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(ఎస్‌సిఎస్‌ఎస్)లపై వడ్డీరేటు 0.1 శాతం తగ్గింపు ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గురువారం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. పిపిఎఫ్‌లపై వడ్డీరేటు ఇకపై 8.8 శాతం బదులు 8.7 శాతం వర్తిస్తుంది.
అదే విధంగా ఐదేళ్ల ఎస్‌సిఎస్‌ఎస్‌పై వడ్డీ 9.3 శాతం నుంచి 9.2 శాతం వర్తిస్తుంది. చందాదారులకు ఈ విషయం తెలిసేలా ఆయా కార్యాలయాలలో బోర్డులను ఉంచాలని ఆర్‌బిఐ తెలిపింది. ఈ చర్య వల్ల పోస్ట్ఫాసు, ఇతర ప్రభుత్వ పొదుపు పథకాలపై వడ్డీలు ఇకపై ఖాతాదారులకు తక్కువ వస్తాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
english title: 
interest rates

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>