Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

బాబు బస్సుకే పరిమితం

విశాఖపట్నం, ఏప్రిల్ 13: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారం అంతా బస్సుకే పరిమితమయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో శృంగవరంలోనే శుక్రవారం రాత్రి నుంచి బస చేశారు. ఆదివారం కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ వచ్చి చంద్రబాబును పరీక్షించారు. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి శనివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. కశింకోట వద్ద హెరిటేజ్ కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదం స్థలాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు చేరుకున్నారు.

పూర్తి స్థాయిలో విశ్రాంతి *శృంగవరం చేరిన భువనేశ్వరి
english title: 
bhuvaneshwari

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>