Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ఉరకలేస్తున్న గోదావరి

కొవ్వూరు, జూన్ 28: గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నీటి పారుదల శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 3.53 లక్షల క్యూసెక్కుల నీటిని విజ్జేశ్వరం బ్యారేజి వద్ద విడుదల చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా తూర్పు డెల్టాకు మూడు వేలు, మధ్య డెల్టాకు రెండు వేలు, పశ్చిమ డెల్టాకు 4800 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేసినట్టు చెప్పారు. భద్రాచలం వద్ద 32.5 అడుగుల నీటి మట్టం వుండగా ధవళేశ్వరం వద్ద 7.10 అడుగులున్నట్టు అధికారులు చెప్పారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ
english title: 
godavari

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>