Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

ఈవోపై చర్యకు మంత్రి సిఫారసు

విశాఖపట్నం, ఏప్రిల్ 26: సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిపై చర్యలు తీసుకోవలసిందిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. చందనోత్సవం రోజున భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చందనోత్సవానికి లక్ష్లల్లో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ, తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చందనోత్సవం రోజున జరిగిన వైఫల్యాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సమీక్షించారు. దీనిపై మంత్రి గంటా ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈఓ సస్పెన్షన్‌కు సిఫారసు చేసినట్టు చెప్పారు.

సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిపై
english title: 
eo

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>