Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో 23 విఆర్‌వో, విఆర్‌ఏ పరీక్షా కేంద్రాలు

వికారాబాద్, ఫిబ్రవరి 16: పశ్చిమ రంగారెడ్డి జిల్లా విఆర్‌వో, విఆర్‌ఏ పరీక్షల కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల, రాజేంద్రనగర్, మొహినాబాద్, వికారాబాద్, శంషాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని దాదాపు 25వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం 10 గంటలనుండి 12 వరకు విఆర్‌వో పరీక్షలు, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు విఆర్‌వో పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు.

పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో 23 విఆర్‌వో, విఆర్‌ఏ పరీక్షా కేంద్రాలు
english title: 
ss

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>