Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

లండన్ కార్పొరేటరుగా చెన్నై వనిత! ( వార్త-వ్యాఖ్య)

సాధారణంగా అక్కడికి వలసపోయిన కుటుంబాలకు చెందినవారు స్థానికంగా పదవులు అలంకరించడం- మనం గర్వంగా భారతీయ మూలా లు అంటూ చెప్పుకోవడం జరుగుతుంది. కాని చెన్నైలో పుట్టి అక్కడే పెరిగి పెద్దదయిన రేహానా అమీర్ గొప్ప...

View Article


క్షీణించిన సిక్కా వేతనం

న్యూఢిల్లీ, మే 24: దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌కు సారథిగా వ్యవహరిస్తున్న విశాల్ సిక్కా వేతనం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 67 శాతం క్షీణించింది. తక్కువ...

View Article


త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

అదానీ పోర్ట్స్న్యూఢిల్లీ, మే 24: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,179 కోట్ల రూపాయలుగా...

View Article

ఐటిసికి పోర్టర్ ప్రైజ్

హైదరాబాద్, మే 24: ప్రతిష్టాత్మకమైన పోర్టర్ ప్రైజ్ 2017 ఐటిసికి లభించింది. క్రియేటింగ్ షేర్డ్ వాల్యూ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఈ అవార్డు ఐటిసిని వరించింది. ఈ అవార్డును హార్వర్డ్...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఎఫ్‌ఐపిబి రద్దు

న్యూఢిల్లీ, మే 24: విదేశీ పెట్టుబడుల విధానాన్ని మరింత సరళతరం చేయడంలో భాగంగా పాతికేళ్లుగా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు...

View Article


బిడబ్ల్యుఎఫ్ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా సింధు

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మే 24: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా భారత స్టార్ పివి సింధు ఎన్నికైంది. 21 ఏళ్ల సింధు నామినేషన్‌కు అనుకూలంగా 129 ఓట్లు వచ్చాయి....

View Article

దుబాయ్‌లో పిసిబి, బిసిసిఐ అధికారుల కీలక సమావేశం!

కరాచీ, మే 24: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఈనెలాఖరులో దుబాయ్‌లో సమావేశమయ్యే అవకాశం ఉంది. పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్, పాలక మండలి అధ్యక్షుడు...

View Article

కోలుకున్న మార్క్!

బెర్లిన్, మే 24: గత నెల 11న జరిగిన బాంబు దాడిలో గాయపడిన బొరుసియా డార్ట్‌మండ్ ఆటగాడు మార్క్ బర్‌త్రా కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సంపాదించినట్టు అధికారులు ప్రకటించగా, అతను వెర్డెర్ బ్రెమెన్‌తో జరిగిన...

View Article


అశ్విన్‌కు సియెట్ అవార్డు

ముంబయి, మే 24: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రతిష్ఠాత్మకమైన సియెట్ క్రికెట్ రేటింగ్ (సిసిఆర్) ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అతను భారత మాజీ...

View Article


సచిన్ బయోపిక్ ప్రీమియర్‌కు హేమాహేమీలు

ముంబయి, మే 24: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బయోపిక్ ప్రీమియర్ షోకు హేమాహేమీలు హాజరయ్యారు. సచిన్, అతని భార్య అంజలి స్వయంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆహ్వానించారు. బాలీవుడ్ నటులు అబితాబ్...

View Article

Image may be NSFW.
Clik here to view.

చాంపియన్స్ ట్రోఫీ కష్టమైన టోర్నీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ

ముంబయి, మే 24: చాంపియన్స్ ట్రోఫీని చాలా కష్టతరమైన టోర్నమెంట్‌గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అభివర్ణించాడు. ప్రపంచ కప్ కంటే ఈ టోర్నీలోనే పోటీ తీవ్రంగా ఉంటుందని బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ...

View Article

కేంద్రం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చార్మినార్, మే 24: ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారతీయ జనతపార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినాయకులు కార్యకర్తలకు...

View Article

‘మహా’ తిప్పలు

హైదరాబాద్, మే 24: తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహానాడు సభ విజయవంతమైంది. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ సభకు తెలుగు తమ్ముళ్లు చేసిన ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయి. అసలే ఎండాకాలం...

View Article


జీతాల పెంపు సరే.. పర్మినెంట్ సంగతేంటీ?

హైదరాబాద్, మే 24: కోటి మంది జనాభాకు పౌరసేవలను అందిస్తున్న జిహెచ్‌ఎంసిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తన హామీని నిలబెట్టుకుని వెంటనే ఆ దిశగా చర్యలు...

View Article

మనమే ‘స్మార్ట్’.. జిహెచ్‌ఎంసి ముందంజ

హైదరాబాద్, మే 24: ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించటంతో పాటు ఆధునిక విధానాలను అవలంభించటం వంటి స్మార్ట్ విధానాల్లో దేశంలోనే జిహెచ్‌ఎంసి ముందంజలో ఉందని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి...

View Article


2019లో రాష్ట్రంలో బిజెపి గెలుపు ఖాయం

నార్సింగి, మే 24: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుపు ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బుధవారం గుడిమల్కాపూర్ క్రిస్టల్ గార్డెన్‌లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బూత్‌స్థాయి...

View Article

అమిత్‌షాకు బాబు ఆతిథ్యం

అమరావతి, మే 24: బిజెపిలోని ఒక వర్గానికి ఇది నిరాశాజనక వార్త. రాష్ట్రంలో బిజెపిని ఎదగనీయకుండా, తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న వారి దూకుడుకు తమ పార్టీ అధినేత అమిత్‌షా కళ్లెం వేస్తారని ఆశించిన...

View Article


బాబుకు కేశినేని ఝలక్!

అమరావతి, మే 24: బిజెపితో పొత్తుపై ఎవరూ మాట్లాడవద్దు.. కేశినేని నానిని పిలిచి హెచ్చరించండి అని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి ఇరవై నాలుగు గంటలు కాకముందే, అధినేత ఆదేశాలను బేఖాతరు...

View Article

గిరిజన బాలికలపై అత్యాచార ఘటనలో నేరస్థులను వదలొద్దు

విజయవాడ, మే 24: విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మయం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ డిఐజి, జిల్లా ఎస్పీతో ఆయన మాట్లాడి,...

View Article

రోగుల మేలు కోసమే రోజుకో రంగు బెడ్ షీట్ !

విజయవాడ, మే 24: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇకపై రోజుకో రంగు బెడ్ షీట్ మార్చనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>