రూ. లక్ష మించకుండా బిసిలకు 50 శాతం సబ్సిడీ
రాజమండ్రి, జనవరి 16: సబ్ప్లాన్ నిధులతో ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకుంటున్నట్టే వెనుకబడిన తరగతుల మద్దతును కూడా కూడగట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సర్కార్, బిసి కార్పొరేషన్ ద్వారా ఇచ్చే...
View Articleవిభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రుల కుట్ర: జానారెడ్డి
హైదరాబాద్, జనవరి 16: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక...
View Articleపాస్లిచ్చేవరకూ అక్కడే కూర్చుంటా
విశాఖపట్నం, జనవరి 16: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అనకాపల్లి ఎంపి సబ్బం హరి విరుచుకుపడ్డారు. గురువారం విశాఖలో విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపిలుగా ఉన్న తమను ఏఐసిసి సమావేశానికి...
View Articleఏరాసు దూకుడు!
కర్నూలు, జనవరి 16: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి దూకుడు పెంచారు. తన చిన్ననాటి మిత్రుడు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై విమర్శనాస్త్రాలకు పదునుపెట్టారు. కిరణ్కు స్నేహితునిగా, నమ్మిన బంటుగా పేరుపడ్డ...
View Articleతిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుపతి, జనవరి 16: మకర సంక్రమణం మరుసటి రోజు అంటే కనుమ పండుగ నాడు తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామికి టిటిడి నిర్వహించే పారువేట ఉత్సవం గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి గోదా...
View Articleధర్నాచౌక్ ఏర్పాటుకు సన్నాహాలు
ఖానాపురం హవేలి, జనవరి 17: ఖమ్మం నగరంలో ధర్నాచౌక్ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు సంఘాలు, పార్టీలు ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిత్యం ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు....
View Articleవైఎస్ఆర్సీపీలో ముసలం
ఖమ్మం, జనవరి 17: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. పార్టీ ఏర్పడిన నాటి నుంచి నాయకుల మధ్య ఉన్న విభేదాలు, అధినాయకత్వంతో వైరుధ్యాలు పార్టీ నేతలను ఇతర పార్టీల వైపు వెళ్ళేలా చేస్తున్నాయి....
View Articleసుపరిపాలన టిడిపితోనే సాధ్యం
చింతకాని, జనవరి 17: రాష్ట్రంలో అభివృద్ధి, సుపరిపాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో వందనం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు పొనుగోటి...
View Articleభారీ ప్రదర్శనతో స్వాగతం
కొత్తగూడెం , జనవరి 17: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతం కోసం శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో స్వాగత ప్రదర్శనను పెద్దఎత్తున...
View Articleజిల్లా వ్యాప్తంగా సమైక్య హోర్డింగులు
కర్నూలు, జనవరి 17 : రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో సమైక్యాంధ్ర ఉద్యమ ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లావాప్తంగా భారీ హోర్డింగులు వెలిశాయి. ఈ ప్రచారం వెనుక కొత్తపార్టీ...
View Articleఎత్తిపోతలతో ఎంతో అభివృద్ధి
కర్నూలు, జనవరి 17 : రైతులకు ఉపయోగపడేలా పథకాలు నిర్మించి బీడు భూములను సాగులోకి తీసుకురావచ్చని మంత్రి టీజీ ఆలోచనల ఫలితంగా ప్రస్తుతం జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలు రైతులకు చేరువవుతున్నాయి. ఇలాంటి పథకాలు...
View Article19 నుంచి పల్స్పోలియో
కర్నూలు, జనవరి 17 : ఐదేళ్లలోపు చిన్నారులకు ఈనెల 19 నుంచి నిర్వహించే పల్స్పోలియో కార్యక్రమంలో చక్కులు తప్పకుండా వేయించాలని జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి డా.వై.నరసింహులు తల్లిదండ్రులకు సూచించారు....
View Articleసీమ ద్రోహులను తరిమికొట్టండి
పెద్దకడబూరు,జనవరి 17:రాయలసీమలో నాయకులుగా ఎదిగి, ఎన్నో పదవులను అనుభవిస్తూ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న రాయలసీమ ద్రోహులను తరిమి కొట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పిలుపు...
View Articleరోడ్డెక్కిన రైతులు
జగిత్యాల/ కోరుట్ల, జనవరి 17: ఆరుగాలం శ్రమించి పండించిన పసుపుకు మద్దతు ధర చెల్లించక ప్రభుత్వం రైతులపై పగబూనిందని ఆగ్రహించిన రైతులు శుక్రవారం జగిత్యాల, కోరుట్ల లో రోడ్డెక్కి నిరసన తెలిపారు. క్వింటాలు...
View Articleబీమా పేరిట 1.70 కోట్లకు టోకరా..!
హుస్నాబాద్, జనవరి 17: జీవిత భీమా పేరిట అమాయకుల సొమ్మును హరీ చేసిన ఘరానా మోసగాళ్ళ ఉదంతమిది. దాదాపు ఒక కోటి 70 లక్షలకు పైగా డబ్బులను స్వాహా చేసిన నిర్వాహకుడు గురువారం రాత్రి హుస్నాబాద్ పోలీస్స్టేషన్లో...
View Articleపోలీసు సంస్కరణలపై అధ్యయనం: డిజిపి
వరంగల్, జనవరి 18: సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా శాంతి భద్రతల పరంగా సిద్ధంగానే ఉన్నామని రాష్టప్రోలీసు డైరెక్టర్ జనరల్ బి.ప్రసాదరావు చెప్పారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడేళ్లకు...
View Articleసార్వజనీన మానవ దర్పణాలు చాసో కథలు
విజయనగరం, జనవరి 18: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసి చరిత్రకెక్కిన వారిలో చాగంటి సోమయాజులు (చాసో) ఒకరని, ఆయన రచించిన కథలు సార్వజనీనమని సాహితీవేత్తలు కొనియాడారు. గురజాడ వారసుల్లో రెండోతరానికి...
View Articleఐఐటి విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం, జనవరి 18: ముంబై ఐఐటిలో పిహెచ్డి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఎం శివతేజ రెడ్డి (26) విశాఖలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. శివతేజ ముంబైలో ఐఐటి పిహెచ్డి ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల...
View Articleవిశాఖకు అంతసీన్ లేదు
విశాఖపట్నం, జనవరి 18: విశాఖ నగరంలో సినీ పరిశ్రమకు అవశాలు పెద్దగా లేవని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్బాబు అన్నారు. శనివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ విశాఖలో సినీ పరిశ్రమ స్థాపించేందుకు...
View Articleమనలో మనం ఎడిటర్తో ముఖాముఖి
నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాకసినీ పరిశ్రమలోకి వెళ్లాలంటే షార్ట్ ఫిలిమ్స్ కరెక్టా? సాహిత్య రంగం కరెక్టా?ఎక్కడికి చేరాలన్న దాన్నిబట్టి. దేనికైనా సాధన, పట్టుదల కరెక్టు.కొన్ని పత్రికలు కొన్ని పార్టీలకు...
View Article