రూ. 120 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం
విజయనగరం, జనవరి 20: జిల్లాలో నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.120 కోట్లు మంజూరైనట్టు ఎంపీ ఝాన్సీలక్ష్మి చెప్పారు. జిల్లాలోని చీపురుపల్లి, తెర్లాం, బాడంగి,...
View Articleశంబర జాతర ఏర్పాట్లు వేగవంతానికి పిలుపు
మక్కువ, జనవరి 20: ఉత్తరాంధ్ర కల్పవల్లి శంబర శ్రీ పోలమాంబ జాతర ఈ నెల 27, 28, 29తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని పార్వతీపురం సబ్కలెక్టర్ శే్వతామహంతి వివిధ శాఖల అధికారులకు...
View Articleజివిఎంసికి నిధుల వరద
విశాఖపట్నం, జనవరి 20: కాసుల్లేక డీలా పడిన జివిఎంసి ఖజానాకు త్వరలోనే నిధులు వరదలా రానున్నాయి. ఈఅర్థిక సంవత్సరాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 120 కోట్ల రూపాయల మేర నిధులు జివిఎంసికి జమయ్యే...
View Article‘హరివి ప్యాకేజీ రాజకీయాలు’
విశాలాక్షినగర్, జనవరి 20: పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్గా పనిచేస్తూ ప్యాకేజీ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం...
View Articleఎవరికీ ఈనాం
ఏలూరు, జనవరి 21: జనావాసాలు కాని, వ్యవసాయం కాని సాగుతున్న దాఖలాలు లేని భూములు అవి...వాటిపైనే ఇప్పుడు గద్దల కన్నుపడింది. అనుకున్నదే తడవు మంత్రాంగం సిద్ధమైంది. కోట్ల విలువైన భూమి కోసం మంత్రాంగం...
View Articleమరో మృగాడు!
బుట్టాయగూడెం, జనవరి 21: తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఇచ్చిన గురువే పదో తరగతి విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగికదాడికి దిగాడు. గత కొద్ది నెలలుగా సాగుతున్న ఈ అకృత్యానికి ఆమె గర్భం...
View Articleగవర్నర్ పెత్తనాన్ని సహించం
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా గవర్నర్కు విస్తృత అధికారాలను కట్టబెడితే తాము ఊరుకునేది లేదని, పునర్వ్యవస్థీకరణ బిల్లులో అందుకు తగిన సవరణలు చేయాలని టిఆర్ఎస్ ఎమ్మెల్యే...
View Articleభద్రతా ప్రణాళికకు శ్రీకారం
భీమవరం, జనవరి 21: సార్వత్రిక ఎన్నికల భద్రతా ప్రణాళికకు పోలీసు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది. ఫిబ్రవరి పదిహేను వరకు సమయం ఉన్నా, ముందుగానే ముగించాలని...
View Articleపాక్ వైమానిక దాడిలో 40 మంది మిలిటెంట్లు హతం
ఇస్లామాబాద్-పెషావర్, జనవరి 21: పాకిస్తాన్లో తాలిబన్లు, అల్ ఖైదా తీవ్రవాదులకు ప్రధాన స్థావరమైన ఉత్తర వజిరిస్తాన్లో సైనికులు జరిపిన వైమానిక దాడిలో నలభై మంది మిలిటెంట్లు హతమయ్యారు. తాలిబన్ కమాండర్...
View Articleఆహార భద్రతా చట్టం విప్లవాత్మకం
తిరువనంతపురం, జనవరి 21: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఆహార భద్రతా చట్టాని యుపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన విప్లవాత్మక చర్యగా అభివర్ణిస్తూ, ఇది ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించడమే కాకుండా...
View Article10 నుంచి రెవెన్యూ సదస్సులు
హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సదస్సులను 2014 ఫిబ్రవరి 10 నుండి 25 వరకు నిర్వహించాలని నిర్ణయించామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్...
View Articleమార్స్మిషన్.. ఓ అద్భుత ఘట్టం
న్యూఢిల్లీ, జనవరి 21:భరత దేశం చేపట్టిన రోదసీ పరిశోధనలో మార్స్ మిషన్ ఓ సువర్ణ్ధ్యాయమని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. ఇస్రో తలపెట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇస్రో చైర్మన్...
View Articleపట్టణ పేదరికం ఓ పెను సమస్య
న్యూఢిల్లీ, జనవరి 21: పెరిగిపోతున్న జనాభాకు తగిన విధంగా నగరాలు అభివృద్ధి చెందలేకపోవడం పట్ల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేసారు. నగరాల్లో పేదరికం నిర్మూలన ఒక పెద్ద సమస్య అని, అయితే ఇది...
View Articleరెచ్చిపోయన మృగాళ్లు
బుట్టాయగూడెం/మదనపల్లె, జనవరి 21: చట్టాలు, పోలీసులన్నా కాముకులకు భయం లేదు. నిర్భయ చట్టం కూడా వాళ్లని ఏమీ చేయదన్న ధీమా. పశ్చిమ గోదావరిలో టెన్త్ విద్యార్థినిపై పిఇటి అఘాయత్యం చేశాడు. చిత్తూరుజిల్లాలో...
View Articleసమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు గండి
అనంతపురం టౌన్, జనవరి 22: నగరంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు బుధవారం గండి పడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వాటర్ వర్క్స్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేశారు. ట్యాంక్కు గండి పడిన సమాచారం...
View Articleప్రాజెక్టు అనంతపై మేధోమథనం
అనంతపురం సిటీ, జనవరి 22: ప్రాజెక్టు అనంత గ్రామ ప్రణాళికల తయారీలో పార్టిసిపేటరీ రూరల్ అఫ్రైపర్ పద్ధతులను ఉపయోగించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికల తయారీపై మేధోమధన సమావేశాన్ని బుధవారం డ్వామా మీటింగ్...
View Articleసమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపిడిఒ వౌనదీక్ష
కాకినాడ, జనవరి 22: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపిఎన్జిలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యకమం విజయవంతం కావాలని కోరుతూ రంపచోడవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపిడిఓ) టిఎస్ విశ్వనాధ్ బుధవారం జిల్లా కలెక్టరేట్...
View Articleనన్ను తీర్చిదిద్దింది సినీ రంగమే
గుంటూరు (కల్చరల్), జనవరి 22: కృష్ణా జిల్లాలోని వెంకట రాఘవపురంలో 1923 సెప్టెంబర్ 20వ తేదీన మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన తాను కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకున్నానని, నిరక్షరాస్యుడినైన నన్ను సమున్నత...
View Articleఏసీబీ వలలో ఫారెస్ట్ డిఆర్వో
ఖమ్మం(గాంధీచౌక్), జనవరి 22: ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుడవనేని వెంకటరామకృష్ణ 8వేల రూపాయల లంచం తీసుకుంటూ బుధవారం ఏసిబికి చిక్కాడు. సంఘటనకు సంబంధించి ఏసిబి అధికారి సాయిబాబా కథనం ప్రకారం... తల్లాడ...
View Article