నిర్లక్ష్యం!
కర్నూలు, జనవరి 22 : ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలవుతున్నారు. రెండు వారాలుగా కర్నూలులోని పాతబస్తీ వాసులను పట్టి పీడిస్తున్న దుర్వాసన రాజకీయాలకు వేదికగా మారిందే తప్ప...
View Articleచదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
డోన్, జనవరి 22 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో మంచి ప్రతిభను కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని క్రీడాభివృద్ధి అధికారి వి నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఒనైరో స్కూలులో 32వ ఎపి...
View Articleపంచాయతీ కార్యదర్శి అభ్యర్థులకు ఉచిత శిక్షణ
నెల్లూరు రూరల్, జనవరి 22 : పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు ఇస్తామని ఎపి బిసి స్టడీసర్కిల్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో...
View Articleఅత్తారింట్లో విషాదం
ఏలూరు/దెందులూరు, జనవరి 22: తెలుగు సినీ రంగానికి మూలస్తంభంలా నిలిచిన అక్కినేని నాగేశ్వరరావు మరణంతో జిల్లా తల్లడిల్లింది. అక్కినేని పశ్చిమ గోదావరి జిల్లా అల్లుడు. జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలోని...
View Articleనిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు
గుంటూరు, జనవరి 23: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లా పరిషత్...
View Articleఆక్రమణల కూల్చివేత
ఖమ్మం, జనవఠి 23: హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎనె్నస్పీ భూములను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గురువారం ఉదయం నుంచి తొలగింపును ముమ్మరం చేశారు. తమ ఇళ్ళను కూల్చవద్దంటూ బాధితుల ఆర్తనాదాలు,...
View Articleమాఘమాసంలో మార్పులు.. చేర్పులు!
కర్నూలు, జనవరి 23 : జిల్లా రాజకీయాల్లో మాఘమాసం నుంచి మార్పులు, చేర్పులు ఉంటాయని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజన అంశంపై మరో వారం రోజుల పాటు చర్చకు గడువు పొడిగించడంతో శాసనసభ...
View Articleవైభవంగా తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం
పెనుగంచిప్రోలు, జనవరి 23: కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజల్లుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు సహదేవతలతో కలిసి రంగుల మహోత్సవానికి గురువారం జగ్గయ్యపేటకు తరలివెళ్లారు. తెల్లవారుజామున 6...
View Articleకేంద్రీయ విద్యాలయాల్లో మెరుగైన విద్య
వెంకటగిరి, జనవరి 23: కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని కేంద్ర మానవ వనరుల మంత్రి ఎం పళ్లంరాజు అన్నారు. గురువారం పట్టణంలోని బొప్పాపురంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీయ...
View Articleఅమల్లోకి వచ్చిన విద్యుత్ కోతలు
ఒంగోలు, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్కోతలు గురువారం నుండి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం పెంచిన విద్యుత్ కోతలతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చలికాలంలోనే విద్యుత్...
View Articleభారీగా ఎస్సైల బదిలీలు
శ్రీకాకుళం, జనవరి 23: జిల్లా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఎస్ఐల బదిలీలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో పనిచేస్తున్న సుమారు 28 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా, విశాఖ రేంజ్ పరిధిలో...
View Articleవిడిపోతే ఉత్తరాంధ్రకు అన్యాయమే
విశాఖపట్నం, జనవరి 23: రాష్ట్రం విడిపోతే, ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో గురువారం మళ్ళ...
View Articleసౌరశక్తి, అణువిద్యుత్లే ప్రత్యామ్నాయం
విజయనగరం, జనవరి 23: దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సౌరశక్తి, అణువిద్యుత్లే ప్రత్యమ్నాయాలని బార్క్ (బాబా ఆటోమిక్ ఎనర్జీ సెంటర్) మాజీ చైర్మన్, డిఎఇ కార్యదర్శి ఎస్.బెనర్జీ అన్నారు. ప్రస్తుతంలో...
View Articleవినియోగదారులకు కుచ్చుటోపీ
భీమడోలు, జనవరి 23 : సులభవాయిదాల్లో గృహోపకరణాలను అందజేస్తామంటూ సుమారుగా 30 లక్షల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంఘటన భీమడోలులో జరిగింది. వివరాలు ఈ విధంగా వున్నాయి. భీమడోలు జంక్షన్ సమీపంలోని...
View Articleముద్ర ఎవరికో
ఏలూరు, జనవరి 25 : దూసుకువెళ్లిపోతోందని పార్టీ నేతలు జబ్బలు చరుచుకోవడం తప్ప వాస్తవంగా నియోజకవర్గాల్లో ఆ ఊపు కనిపించేలా చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంత ఇబ్బందికరంగానే మారినట్లు కనిపిస్తోంది....
View Article. ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఏలూరు, నవంబర్ 25 : ఎన్నికల సమయంలో ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హరికృష్ణ పిలుపు నిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక సెయింట్ థెరిస్సా...
View Articleరానున్న రోజులు కీలకం
వరంగల్, జనవరి 25: సమ్మక్క జాతరతోపాటు ఎన్నికలు..ఇతర పోటీపరీక్షలు జరగనున్న నేపథ్యంలో అర్బన్ పరిధిలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావుసూచించారు. డిఎస్పీలు,...
View Articleహెలికాప్టర్లో చలో మేడారం
వరంగల్, జనవరి 25: గంటలకొద్దీ ట్రాఫిక్ అవస్థలు.. దుమ్ముతో మారిపోయే రూపురేఖలు.. కేరాఫ్ మేడారం జాతర ఆనవాళ్లు. కాస్త ఖర్చయినా సరే.. ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి మొక్కులు...
View Articleమార్చిలో జెఎన్టియుకె నాలుగో స్నాతకోత్సవం
కాకినాడ, జనవరి 25: జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం-కాకినాడ (జెఎన్టియుకె) చతుర్థ స్నాతకోత్సవాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని ముందుగా...
View Article