అనుభూతుల హరివిల్లు
సప్తవర్ణాల హరివిల్లుసాహిత్య వ్యాసాలు - అంపశయ్య నవీన్వెల: రు.300పుటలు: 369ప్రముఖ పుస్తక విక్రయశాలలువరంగల్కు చెందిన దొంగలి మల్లయ్యకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం వచ్చిందట. ఆయన 28 నవలలు, 70 కథలు,...
View Articleవస్తు ప్రాధాన్యం... ‘హృదయ వేదనం...’
హృదయ వేదన వనంలోపొత్తూరి సుబ్బారావుప్రతులకు: 9-13-154అలకాపురి, రోడ్ నెం.3హైదరాబాద్- 500 035ఫోన్: 040- 20060181విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు,సాహితీ కిరణంకార్యాలయంలో.వేటకెళ్లిన సింహం వేటాడే తిరిగి వస్తుంది....
View Articleఆద్యంతం ఆసక్తికరం
అత్యుత్తమమైన జీవితంనవలజిమ్ స్టోవాల్అనువాదం:ఆర్ . శాంత సుందరిప్రచురణ:మంజుల పబ్లిషింగ్ హౌస్వెల :150 రూపాయలుప్రాప్తి స్థానం: అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్దమీరు ఒక బిలియన్ డాలర్లని పోగొట్టుకుంటే వాటిని...
View Articleఅవినీతిపైకి ఎక్కుపెట్టిన అక్షర తూణీరం
కవీశ్వరా - పద్యశతకముడా.అక్కిరాజుసుందరరామకృష్ణవెల: తెలియదుప్రతులకు: 1-8-702-1-1 ఆంధ్ర బ్యాంకు సందునల్లకుంట, హైదరాబాద్-44.‘‘కవీశ్వరా’’ అనేది డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ రచించిన పద్యకృతి. ప్రధానంగా...
View Articleకొత్త పుస్తకం
సుందరకాండవచనమువ్యాఖ్యాత : గోపావఘల సుబ్రహ్మణ్యేశ్వరస్వామివెల: రూ.100ప్రతులకు: రచయతడోర్ నెం.9-7-7, చందాసత్రం వెనుక,రాజమండ్రి.రసాభాస (హాస్య నాటిక - ఏకాంకిక)డాక్టర్ కోట నిత్యానంద శాస్ర్తీవెల:...
View Article8 నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె
హైదరాబాద్, ఫిబ్రవరి 1: మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం హామీ ఇచ్చి జీవోలు జారీ చేసినా వాటి అమలును పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ 8 నుండి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినట్టు మున్సిపల్ కార్మిక,...
View Articleనికర జలాల సాధనకు 17న కలెక్టరేట్ల ముట్టడి
హైదరాబాద్, ఫిబ్రవరి 1: అదనపు జలాలపై నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులకు నికర జలాల సాధనకు 17న కలెక్టరేట్లను ముట్టడించాలని సిపిఐ నిర్ణయించింది. జిల్లాల సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు కార్యదర్శి...
View Articleలౌకిక పార్టీలతో కలుస్తాం
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో తెలంగాణ అంశంపై తమ వైఖరి ఏం మారలేదని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విభజనను తాము...
View Articleటి.బిల్లు పెడితే పార్లమెంటును ముట్టడిస్తాం
హైదరాబాద్, ఫిబ్రవరి 1: రాష్ట్ర శాసన సభ, మండలి తిరస్కరించిన తెలంగాణ బిల్లు ఏ రకంగానూ పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అర్హత లేదని సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జెఎసి పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొండిగా బిల్లును...
View Articleతొండి తీర్మానం కాదు..
హైదరాబాద్, ఫిబ్రవరి 1: అసమగ్రంగా ఏకపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు మెజారిటీ శాసన సభ్యులు శాసన సభ ఆఖరి రోజును తిరస్కరించారని, ఇది తొండి తీర్మానం కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి...
View Articleదిగ్బంధంలో ‘సమత’
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉద్యోగుల ఆందోళనలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు చేరుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సచివాలయంలో గత నెల 28న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య రేగిన వివాదం తోపులాటకు...
View Articleక్రికెటర్ లక్ష్మణ్ ఖాతా నుంచి 10 లక్షలు మాయం
హైదరాబాద్, జనవరి 1: భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ బ్యాంక్ ఖాతా నుంచి ఓ దుండగుడు 10 లక్షలు కొట్టేశాడు. కలకత్తాకు చెందిన అజీజ్ ఉల్ అనే వ్యక్తి లక్ష్మణ్ మెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంక్ నుంచి...
View Article‘విభజన’ పిటిషన్లపై టిజాక్ కేవియట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమకు తెలియచేయాలని కోరుతూ తెలంగాణ జెఎసి న్యాయవాది సుంకరి జనార్దన్ గౌడ్ సుప్రీం కోర్టులో...
View Articleబిజెపిలో చేరిన రఘురామ కృష్ణంరాజు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారం బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు....
View Articleఉత్తరాఖండ్ కొత్త సిఎంగా హరీష్ రావత్ ప్రమాణ స్వీకారం
డెహ్రాడూన్, ఫిబ్రవరి 1: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీష్ రావత్ (65) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ బహుగుణ స్థానంలో ఆయన ఈ పదవిని చేపట్టారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో...
View Articleస్వామి వివేకానంద స్ఫూర్తితో బాలగోకులం సంస్థ
జీడిమెట్ల, ఫిబ్రవరి 2: మొక్కై వంగనిది. మానై వంగదని పెద్దలు చెబుతుంటారు. అందుకే చిన్నారులకు ఆట, పాటలతో బాల్యం నుంచే సంస్కారాలు, దేశభక్తి అలవడేలా బాలగోకులం అనే స్వచ్ఛంద సంస్థ యత్నిస్తోంది. స్వామి...
View Articleకోరుకున్న చోటుకు ఆహారం.. ట్రావెల్ ఖానా
ముషీరాబాద్, ఫిబ్రవరి 2: రైలు ప్రయాణంలో కోరుకున్న చోట కోరిన ఆహారం అందిస్తోంది ట్రావెల్ ఖానా. ఢిల్లీకి చెందిన పుష్పీందర్ సింగ్ నేతృత్వంలో ట్రావెల్ ఖానా పథకం దేశంలోని 100 కేంద్రాల్లో రెండు వేలకుపైగా...
View Articleవిభజన కంటే అభివృద్ధి ముఖ్యం
పాడేరు, ఫిబ్రవరి 2: రాష్ట్ర విభజన కంటే తనకు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా, పాడేరు మండలం పూలబంద, 12వ మైలు...
View Articleహరికథా మహోత్సవాలు ప్రారంభం
ముషీరాబాద్, ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మాజీ సలహాదారు డా. కె.వి.రమణాచారి 62వ జన్మదినం సందర్భంగా కినె్నర సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో హరికథా...
View Articleనెలాఖరుకే ఎన్నికల నోటిఫికేషన్!
శ్రీకాకుళం, ఫిబ్రవరి 2: అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలాఖరుకే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ పేర్కొన్నారు. జిల్లాలోని...
View Article