విభజనపై కోర్టును ఆశ్రయిస్తాం
విశాఖపట్నం, ఫిబ్రవరి 2: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అసెంబ్లీ...
View Articleసమైక్యాంధ్ర ముసుగులో సిఎం, గంటా రాజకీయం
గొలుగొండ, ఫిబ్రవరి 2: సమైక్యాంధ్ర ముసుగులో మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజకీయం చేస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఈ మేరకు...
View Articleవిభజనపై పోరాడుదాం.. అఘాయిత్యాన్ని ఆపుదాం
రాజమండ్రి, ఫిబ్రవరి 2: పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు, నాయకులు పార్టీలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాలని రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణకుమార్...
View Articleవైకాపా కన్వీనర్లే జిల్లా అధ్యక్షులు
కడప, ఫిబ్రవరి 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీలో భాగంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా అధినేత జగన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పట్టణ, నగర పార్టీ...
View Articleదేశం మార్పు కోరుకుంటోంది
అనంతపురం, ఫిబ్రవరి 2 : ‘యాభై ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కువ భాగం ఒకే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ప్రధానులుగా ఉన్నా ప్రజలకు ఒరిగేందేమీ లేదు. గత పది సంవత్సరాల కాంగ్రెస్ పాలన మొత్తం కుంభకోణాల మయమయింది....
View Articleఎన్నికలకు సిద్ధంగా ఉండండి
హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రాంతాల మధ్య కాంగ్రెస్ పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు...
View Articleరాజకీయ పార్టీల్లో అప్పడే ఎన్నికల వేడి..!
విజయనగరం, ఫిబ్రవరి 3: మరో రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగబోతుండడంతో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల హడావుడి ఊపందుకుంది. పార్టీలకతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో నువ్వా? నేనా అన్న చందంగా పోటీపడిన పార్టీలు...
View Articleఢిల్లీకి వెళ్లిన టి.బిల్లు!
హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రం దాటి వెళ్లిపోయింది. సోమవారం రెండు విడతలుగా బిల్లు, దానిపై సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, అభిప్రాయాలు, సవరణలు, అపిడవిట్లు, సిడీలను ఢిల్లీకి...
View Article‘పకడ్బందీగా టెట్ నిర్వహణ’
విజయనగరం, ఫిబ్రవరి 3: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిఇటి)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా...
View Article‘బిల్లు’ ఎక్కడుంటే అక్కడే ‘లొల్లి’
హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్ర విభజన బిల్లు ఎక్కడుంటే అక్కడే లొల్లి జరుగుతోంది. 45 రోజుల పాటు హైదరాబాద్లో కేంద్రీకృతం అయి ఉన్న ఆందోళన ఇప్పుడు ఢిల్లీకి మారింది. రాష్టప్రతి 2013 డిసెంబర్ 12న రాష్ట్ర...
View Articleపెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 3: పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సోమవారం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్, వెల్ఫేర్ యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిఐటియు...
View Articleబిజెపిలో చేరిన మాజీ మంత్రి తిలావత్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 3: మాజీ మంత్రి అఖిల భారత బంజార సంఘం జాతీయ నాయకులు అమర్సింగ్ తిలావత్ సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. వంద మంది కార్యకర్తలతో కలిసి...
View Articleకరెంట్ కోతను నిరసిస్తూ రైతుల ఆందోళన
సిరిసిల్ల, ఫిబ్రవరి 3: వేళ పాలలేని కరెంటు కోతను నిరసిస్తూ సిరిసిల్ల సోమవారం ఆవునూరు రైతులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆవునూరు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున...
View Articleసమన్యాయమన్న ‘బాబు’ సమైక్యవాదం ఎత్తుకున్నారు..
కరీంనగర్, ఫిబ్రవరి 3: సమన్యాయం పేరు చెబుతూ చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా చేపట్టిన ఢిల్లీ పర్యటనలో సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవును మాత్రమే వెంట తీసుకెళ్లడం వెనుక ఆంతర్యమేంటని, సమన్యాయం ముసుగులో...
View Articleప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల కర్తవ్యం
మహబూబ్నగర్, ఫిబ్రవరి 3: జిల్లా ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని, పోలీసులకు కూడా ప్రజల సహకారం...
View Articleభక్తుల కష్టాలు తీరేనా..
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: ఆదిత్యుని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఈ సారి కూడా కష్టాలు తప్పేటట్లు లేదు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏటా లక్షలాది మంది భక్తులు ఆదిత్యుని దర్శించుకునేందుకు...
View Articleజిల్లా టిడిపి నేతల మధ్యవిబేధాలు లేవు
మందస, ఫిబ్రవరి 4: జిల్లాలో టిడిపి నేతల మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఆ పార్టీ యువనేత కింజరాపు రామ్మోహననాయుడు పేర్కొన్నారు. సైకిల్యాత్రలో భాగంగా మంగళవారం మందసలో ఆయన విలేఖర్లతోమాట్లాడారు. నేతల మధ్య...
View Article8న మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు ఈ నెల 8వ తేదీన సమ్మె చేయనున్నట్లు ఎపి మున్సిపల్ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ ఎన్.బలరాం తెలిపారు. మంగళవారం ఈమేరకు...
View Article8,9 తేదీల్లో ఆన్లైన్ పాస్పోర్టు మేళా
శ్రీకాకుళం, ఫిబ్రవరి 4: ఈనెల 8,9 తేదీల్లో ఆన్లైన్ దరఖాస్తు మేళా నిర్వహిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి ఏ.టి.మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాస్పోర్టు దరఖాస్తుదారులు ముందస్తు...
View Articleపోలీసు అవుట్ పోస్టుల ఏర్పాటుకు నిరసనగా గిరిజనుల ప్రదర్శన
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 4: ఒకపక్క మావోయిస్టులు బస్సులను హైజాక్ చేశారంటూ ప్రచారం. మరోపక్క మండలంలో ఒకరిని అపహరించి హత్య చేశారంటూ తీవ్ర వదంతుల నేపధ్యంలో మొత్తం రహదారులన్నీ పోలీసులు దిగ్బంధించారు....
View Article