సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి అర్ధరాత్రి నుండి విఆర్ఒల సమ్మె
నర్సీపట్నం, ఫిబ్రవరి 4: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని, పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ రెవెన్యూ అధికారులు(విఆర్ఒలు) సమ్మెకు దిగుతున్నారు. రెవెన్యూ కాన్...
View Articleబాక్సైట్ కోసమే అవుట్ పోస్టుల ఏర్పాటు
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 4: మండలంలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను తరలించడానికే ప్రభుత్వం అవుట్ పోస్టుల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు గొడ్డేటి దేముడు అన్నారు. మంగళవారం పెదవలసలో అవుట్...
View Articleసమైక్య ఉద్యమ ముసుగుదొంగ సిఎం
అనకాపల్లి, ఫిబ్రవరి 4: సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. స్థానిక...
View Articleఆ‘డర్’
విశాఖపట్నం, ఫిబ్రవరి 4: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్తో లింకు పెట్టొద్దంటూ న్యాయస్థానాలు తీర్పునిస్తున్నాయి. ఆధార్తో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ప్రజలు ఆందోళన చెందాల్సిన...
View Articleనేటి అర్ధరాత్రి నుండి సమ్మె
విశాఖపట్నం, ఫిబ్రవరి 4: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగుతున్నట్టు ఎపి ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కొఠారి ఈశ్వరరావు...
View Articleకాంగ్రెస్, టిడిపిల వల్లే రాజకీయ అనిశ్చితి
నిజామాబాద్, ఫిబ్రవరి 5: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టిడిపి అవలంభిస్తున్న అసంబద్ధ వైఖరి వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి...
View Articleరాజకీయ నీడలో కార్పొరేషన్ రుణ పథకాలు
నల్లగొండ, ఫిబ్రవరి 5: ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి రుణ పథకాల యూనిట్లను మంజూరు చేసే మండల కమిటీల ఎంపిక రాజకీయాల నేపధ్యంలో అడ్డగోలుగా సాగడంతో జిల్లాల ఆ...
View Articleసిఎం వైఖరికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు
సిద్దిపేట, ఫిబ్రవరి 5: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, మహిళా మంత్రులని చూడకుండా నెట్టివేసి లాఠీచార్జి చేయించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమన టిఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్రావు...
View Articleసిఎంది పిరికి చర్య
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 5: నేడు కేంద్ర మంత్రివర్గం ముందుకు తెలంగాణ బిల్లు రానుంది. 10న రాజ్యసభ ముందుకు, ఆ తదుపరి పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కమలనాథులు మెలిక...
View Articleదళిత, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలవాలి
మహబూబ్నగర్, ఫిబ్రవరి 5: దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు బిజెపికి అండగా నిలవాలని, అందుకు గాను దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు ఇక గ్రామాలలో ఇదే పనిగా పని చేయాలని బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు...
View Articleనేటి నుండి ఎన్జీవోల నిరవధిక సమ్మె
రాజమండ్రి/కాకినాడ ఫిబ్రవరి 5: సమైక్యాంధ్రను కోరుతూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపులో భాగంగా గురువారం నుండి జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఎన్జిఓలు నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. తొలి విడత...
View Articleరాష్ట్రం ముక్కలు కావడాన్ని తెలుగువారు జీర్ణించుకోలేరు
తిరుపతి, ఫిబ్రవరి 5: రాష్ట్రం ముక్కలు కావడంపై తెలుగువారు జీర్ణించుకోలేరని, ఢిల్లీ పెద్దలను చరిత్ర క్షమించదని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఢిల్లీలో చేపట్టిన వౌన...
View Articleమళ్లీ ’సమ్మె‘ట
కడప, ఫిబ్రవరి 5:తెలంగాణ బిల్లు హస్తినకు చేరడడంతో సమైక్యవాణి ఢిల్లీ పెద్దలకు తెలియచేయడంలో భాగంగా ఎపిఎన్జీవో సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి జిల్లాలోని ఎన్జీవోలు సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో మరోమారు...
View Articleఎన్నికలు-బదిలీలు-సమ్మె
ఏలూరు, ఫిబ్రవరి 5: ఒక్కసారిగా అన్నీ ముప్పిరిగొన్నట్లు పరిస్ధితులు మారిపోయాయి. ఒకపక్క సమైకాంధ్ర ఉద్యమం. మరోవైపు ఎన్నికల సన్నాహం. వీటిమధ్య ఎన్జిఓల సమ్మె సైరన్. ఇవన్నీ కలగలిసి పరిణామాలను దాదాపుగా...
View Articleటి-బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 5: రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన టి-బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘా తం కల్గిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు...
View Articleప్యాట్నీనగర్ వాసుల రక్షణ కోసం ప్రణాళిక
హైదరాబాద్, ఫిబ్రవరి 6: సికింద్రాబాద్ పికెట్ నాలాకు సమీపంలోనున్న ప్యాట్నీనగర్ వాసులను మున్ముందు వరద ముప్పు నుంచి రక్షించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రేటర్ కమిషనర్ సోమేశ్కుమార్ జోనల్...
View Articleమరింత త్వరితగతిన సేవలు!
హైదరాబాద్, ఫిబ్రవరి 6: మహానగర ప్రజలకు వివిధ రకాల సేవలందించే ముఖ్యమైన విభాగాలు తమ సేవలను ఆన్లైన్లో అందించేందుకు ఆసక్తిని చూపుతున్నాయి. మరింత త్వరితగతిన, పారదర్శకతతో కూడిన సేవలందించాలన్న లక్ష్యంతో...
View Articleనీటి బిల్లుల వసూళ్లపై దృష్టి
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6: సకాలంలో నీటి బిల్లులు జారీ చేయడంతో పాటు నీటి బకాయిదారులకు రెడ్ నోటీసులు అందజేసి అవసరమైతే కనెక్షన్లను తొలగించాలని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.జగన్మోహన్ అదేశాలు...
View Article'కోడ్'కూస్తుందన్న భయంతో కళ్లు తెరిచిన ‘స్థాయీ’ సంఘం
హైదరాబాద్, ఫిబ్రవరి 6: దేశ రాజకీయాల్లోనే అసక్తి, ఉత్కంఠను నింపిన రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికలెపుడైనా రావచ్చని, కోడ్ కూస్తే అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతుందన్న భయంతో గ్రేటర్ బల్దియా స్థాయీ సంఘం కళ్లు...
View Articleఅర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు
సరూర్నగర్, ఫిబ్రవరి 6: మహేశ్వరం నియెజకవర్గం పరిధిలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తానని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీర్పేట వాసులకు హామీ ఇచ్చారు. మీర్పేట గ్రామం...
View Article