కంచె చేను మేస్తోంది
కెపిహెచ్బి కాలనీ, ఫిబ్రవరి 6: హైదర్నగర్ డివిజన్ హెచ్ఎంటి హిల్స్ విద్యుత్ శాఖ కార్యాలయంలో చొరబడి బోర్డులను తొలగించిన విషయంలో రెండు నెలల క్రితం విద్యుత్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన...
View Articleనగర తెలుగుదేశం మరింత బలోపేతం
తార్నాక, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశాలను నిర్వహించి ఎన్నికల నగరాను మోగించడానికి సిద్థంగా ఉంది. ఇందులో భాగంగా నగర అధ్యక్షుడు, పొలిట్బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్...
View Articleటిడిపి హయాంలోనే మహిళలకు రక్షణ
సరూర్నగర్, ఫిబ్రవరి 6: టిడిపి హయాంలోనే మహిళలకు రక్షణ, ఆర్థికాభివృద్ధి జరిగిందని మహేశ్వరం టిడిపి ఇన్చార్జి తీగల కృష్ణారెడ్డి అన్నారు. మీర్పేటలో గురువారం జరిగిన మహిళా సదస్సులో తీగల మాట్లాడుతూ...
View Articleఆలిండియా సీనియర్ మహిళల టి-20 క్రికెట్ టోర్నీ
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6: నగరంలో జరుగుతున్న ఆలిండియా సీనియర్ మహిళల టి-20 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్, రైల్వేస్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించింది దూసుకెళుతున్నాయి. సికింద్రాబాద్ జింఖాన...
View Articleఅనంతగిరిలో రథసప్తమి సందర్భంగా సప్తవాహనసేవ
వికారాబాద్, ఫిబ్రవరి 6: రథసప్తమి సందర్భంగా అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో గురువారం శ్రీస్వామివారి సప్తవాహన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వామి...
View Articleలక్ష్యాలు ప్రధానం
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ప్రధాన పనులు పూర్తి చేసే విషయంలో అధికారులు లక్ష్యాలను నిర్థారించుకుని పనిచేయాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల ఉన్నతాధికార్లతో తన...
View Articleవెస్ట్లాండ్ కాప్టర్ల స్కామ్లో కొత్తమలుపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మరో కొత్త అంశం వెలుగు చూసింది. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన బిడ్డర్లను ఖరారు చేస్తున్న సమయంలో అంటే 2007లో అప్పటి భారత...
View Articleఇంటర్మీడియట్ పరీక్షలకు భారీ ఏర్పాట్లు
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ఈ నెల 12నుండి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్...
View Articleపెద్దల సభకు వరుసగా మూడోసారి...
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: వరుసగా మూడోసారి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఎన్నికయ్యారు. దీంతో శనివారం ముఖ్యమంత్రి, తనను ఎన్నుకున్న శాసనసభ్యులతో హైదరాబాద్లో సమావేశం ఉందని ఆయన శుక్రవారం ఒక...
View Articleఅండగా నిలిచే ఆ నేత ఎవరు?
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ మాదిరిగా ఉంది. రాష్ట్ర విభజనకు కావల్సిన సరంజామాను పార్టీ అధిష్ఠానం సిద్ధం చేస్తోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై తుది నిర్ణయం వెలువడబోతోంది. ఇదే...
View Articleముస్లింలపై ప్రేమ నిజమైతే ఆర్ఎస్ఎస్తో బంధం తెంచుకోండి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ముస్లింలపై నిజమైన ప్రేమ ఉంటే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ముందుగా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు తెంచుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సలహా ఇచ్చారు. పారిశ్రామిక...
View Articleవాయిదాకు గైర్హాజరైతే నాన్బెయిలబుల్ వారెంటే!
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 7: దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్పై ప్రత్యేక న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం చేపట్టింది. అయితే...
View Articleనేతాజీ ‘మరణాన్ని’ నమ్మని సిఐఏ
కోల్కతా, ఫిబ్రవరి 7: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు...
View Articleసమానత్వం ప్రాతిపదికగా సర్వతోముఖాభివృద్ధి
అహ్మదాబాద్, ఫిబ్రవరి 7: కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్ర పడిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ముస్లిం వాణిజ్య ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాల్గొనడం ద్వారా వారికి చేరువ కావడానికి...
View Articleదద్దరిల్లిన ఉభయ సభలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తెలంగాణ అనుకూల,ప్రతికూల నినాదాల హోరులో పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వంపై ఎంపిలు హర్షకుమార్...
View Articleపారిశుద్ధ్య పనులకూ తప్పని సమైక్య సెగ
అజిత్సింగ్నగర్, ఫిబ్రవరి 8: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లారుూస్ నిరవధిక సమ్మెకు...
View Articleనేడు గుణదలమాత మహోత్సవాలు ప్రారంభం
పటమట, ఫిబ్రవరి 8: దక్షణ భారతదేశం రెండవ అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదలమాత (మరియమాత) మహోత్సవాలకు సర్వసిద్ధం అయ్యింది. ఆదివారం ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో...
View Articleప్రత్యేకాధికారి పాలనలో మోయలేని పన్నుల భారం
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారి పాలనలో పన్నుల భారం నగర ప్రజలపై మోపుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు విమర్శించారు. సిపిఎం సెంట్రల్ జోన్ 2...
View Articleహైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం * మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఫిబ్రవరి 8: కోడూరు మండలంలోని ఉల్లిపాలెం, బందరు మండలం భవానీపురం గ్రామాలను కలుపుతూ కృష్ణానదిపై హైలెవిల్ బ్రిడ్జి నిర్మాణం రూ.67 కోట్లతో నిర్మించటం జరుగుతుందని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్...
View Articleనేడు సీతారామలక్ష్మి రాక
భీమవరం, ఫిబ్రవరి 8: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆదివారం తొలిసారిగా జిల్లాకు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా...
View Article