Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

అస్పష్ట రాజకీయం

ఏలూరు, ఫిబ్రవరి 8 : జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవడంతో అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య ప్రజానీకం కూడా గందరగోళంలోనే కొనసాగుతున్నారు. అయితే సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ఉద్యమాలు పెద్ద...

View Article


భారీ నిరసన ర్యాలీలు

భీమవరం, ఫిబ్రవరి 8: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేయాలని భీమవరం జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం టి.బిల్లును ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...

View Article


గూడెంలో మరిన్ని రైళ్లకు హాల్టులు:ఈలి

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 8: గూడెం రైల్వే స్టేషన్‌లో మరిన్ని సూపర్‌ఫాస్ట్ రైళ్లకు త్వరలో హాల్ట్‌లు రానున్నాయని ఎమ్మెల్యే ఈలి నాని పేర్కొన్నారు. శనివారం ఉదయం యశ్వంత్‌పూర్- హౌరా రైలుకు హాల్ట్ ఇచ్చిన...

View Article

ఘనంగా ప్రారంభమైన నవగ్రహ మండప ప్రతిష్ఠ

వీరవాసరం, ఫిబ్రవరి 8: వీరవాసరం శ్రీ వీరేశ్వర విశే్వశ్వర, శ్రీ కనకదుర్గ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతన నవగహ్ర మండప ప్రతిష్ఠ కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గ్రామానికి...

View Article

రైతులను ఇబ్బంది పెడుతున్న ఇంజనీరింగ్ అధికార్లు

తాళ్లపూడి, ఫిబ్రవరి 8: మండలంలో నిర్మించబోయే చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం తమ రైతులకు చింతనే మిగులుస్తోందని పోచవరం రైతాంగం వాపోతోంది. హైకోర్టు నుండి తీర్పు వచ్చినా ఇంజనీరింగ్ అధికారులు తమని...

View Article


పారిశుద్ధ్యం తీసికట్టు

మెదక్, ఫిబ్రవరి 11: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు గత నాలుగు రోజులుగా నిరవదిక సమ్మెలో ఉన్నారు. ఇందులో భాగంగా మెదక్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న 80 మంది మున్సిపల్ కాంట్రాక్టు...

View Article

ఊరూవాడా సమైక్యమే

నెల్లూరు, ఫిబ్రవరి 11: ఊరూవాడ ఏకమవుతోంది. పల్లె పట్టణం హద్దు చెరిగిపోతోంది. సమైక్యమే మా అభిమతమంటూ ప్రతి గుండె ధ్వనిస్తోంది. విభజించే హక్కు మీకెక్కడిదంటూ నినాదం మారుమోగుతోంది. అభివృద్ధికి అడ్డుకట్ట ఇది...

View Article

17 మంది సిఐలకు పోస్టింగ్‌లు

గుంటూరు, ఫిబ్రవరి 11: గుంటూరు రేంజ్ పరిధిలో ఇటీవల 39 మంది సిఐల బదిలీల నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పోస్టింగ్ లేకుండా ఉన్న 17 మంది సిఐలకు ఆయా స్టేషన్లను కేటాయిస్తూ రేంజ్ ఐజి...

View Article


ఈసారైనా నిధులు మంజూరయ్యేనా?

నెల్లూరు, ఫిబ్రవరి 11: దక్షణ మధ్య రైల్వే డివిజనల్‌లో అత్యధిక ఆదాయం నెల్లూరు నుంచే రైల్వేశాఖకు సమకూరుతోంది. దాదాపు ఏడాదికి రూ.1200 కోట్లు నెల్లూరు జిల్లా నుంచి వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి....

View Article


జంట హత్య కేసు నిందితులను ఉరితీయాలి

నెల్లూరు, ఫిబ్రవరి 11: నగరంలోని హరనాధపురంలో తల్లీకూతుళ్ల హత్య జరిగి సంవత్సరం పూర్తి అవుతున్నా నిందితులను శిక్షించకుండా బయిల్ ఇచ్చి ప్రజల్లోకి వదలడాన్ని నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్...

View Article

జిల్లాలో జోరుగా సమైక్య ఉద్యమం

ఒంగోలు, ఫిబ్రవరి 11:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం జోరుగా సాగుతోంది. ఎపి ఎన్జీవోల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరింది. ఎన్జీవోల...

View Article

జిల్లాలో 34 మంది తహశీల్దార్లు బదిలీ

ఒంగోలు, ఫిబ్రవరి 11: జిల్లాలో పనిచేస్తున్న 34 మంది తహశీల్దార్లను గుంటూరు, నెల్లూరు జిల్లాలకు బదిలీచేస్తూ జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాకు 26...

View Article

బ్యాంక్‌ల సమ్మె విజయవంతం

ఒంగోలు, ఫిబ్రవరి 11: జిల్లాలో ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె విజయవంతమైంది. రెండవ రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని ఒంగోలు,...

View Article


హత్యకేసును ఛేదించిన పోలీసులు

మార్కాపురం, ఫిబ్రవరి 11: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అభిప్రాయంతో కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిన సంఘటనలో భార్య, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు మార్కాపురం డిఎస్పీ జి రామాంజనేయులు...

View Article

నేటి నుంచి పురపాలక ఉద్యోగుల నిరవధిక సమ్మె

మార్కాపురం , ఫిబ్రవరి 11: లక్షలాదిమంది సీమాంధ్ర ప్రజల వేదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్రరాష్ట్ర విభజన బిల్లు ఆమోదించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూనుకోవడం దురదృష్టకరమని మార్కాపురం మున్సిపల్...

View Article


నగరంలో ‘టీ’ తుఫాన్

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 18: ఎట్టకేలకు రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపధ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

బ్రెండన్ ‘ట్రిపుల్’ ధమాకా

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: విదేశీ గడ్డపై టీమిండియా పర్యటన మరోసారి పేలవంగా ముగిసింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వులో జరిగిన చివరి టెస్టు...

View Article


నమ్మక ద్రోహమట!

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించారు. రోడ్లెక్కి నినదించారు. నిరాహార దీక్షలు చేశారు. నిరసనలు చేపట్టారు. రహదారులను...

View Article

జీవితాంతం గుర్తుండే ఇన్నింగ్స్ : మెక్‌కలమ్

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: ట్రిఫుల్ సెంచరీ చేసిన తొలి న్యూజిలాంఢ్ బ్యాట్స్‌మన్‌గా చరిత్రపుటల్లోకి ఎక్కిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఈ ఇన్నింగ్స్ తన జీవితకాలమంతా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచి...

View Article

తెలుగుతల్లీ క్షమించు

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో చోటుచేసుకున్న పరిణామాలు మంగళవారం నాడిక్కడ కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. మద్దిలపాలెం కూడలిలో జివిఎంసి ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>