‘పన్నుల వసూళ్లకు 15 ప్రత్యేక బృందాలు’
విజయనగరం (్ఫర్టు), ఫిబ్రవరి 24: పట్టణంలో పన్నుల వసూళ్లకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
View Articleఆరని మంటలు
ఏలూరు, ఫిబ్రవరి 24: కట్టుబాట్ల పేరుతో బలవంతపు ప్రశాంతత కన్పించే లంకగ్రామాల్లో చిచ్చు రగులుతూనే ఉంది. ఇంతకుముందు చెట్టున్నపాడు ఉదంతం తెల్సిందే. అంతకుముందునుంచి సెగలు ప్రారంభమైన ప్రత్తికోళ్లలంక గ్రామం...
View Articleబరిపై గురి
భీమవరం, ఫిబ్రవరి 23: రాష్ట్ర విభజన అంకం ముగిసింది. ఎన్నికల సన్నద్ధత మొదలైంది. ఇప్పటివరకు ఆందోళన కార్యక్రమాలు.. విభజన ప్రక్రియ అడ్డుకోవడానికి దేశ రాజధానిలో మంత్రాంగం.. ఈ వ్యవహారాలతో నిమగ్నమైన నేతలు...
View Articleఐటిడిఎ పిఒగా శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ
ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ(ఐటిడిఎ) ప్రాజెక్టు ఆఫీసరుగా పులి శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఐటిడిఎ ఇన్ఛార్జి పిఓగా వ్యవహరిస్తున్న జిల్లా జాయింట్...
View Articleసాధారణ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ఠ ప్రణాళికతో పనిచేయాలి:కలెక్టర్
ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లాలో 16వ సాధారణ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావటంలో తహసీల్దార్లు, ఇతర ఎన్నికల అధికారులు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని...
View Articleగోదావరిలో నీరేది !
భీమవరం, ఫిబ్రవరి 24: గోదావరిలో నీరేది.. ఇటువంటి పరిస్థితులలో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. ఒక పక్క రాష్ట్ర విభజన మరో పక్క గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో అన్నదాతలను ఆవేదనకు గురి...
View Articleప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అనుసరించే చర్యలపై త్వరలో మాక్డ్రిల్:జెసి
ఏలూరు, ఫిబ్రవరి 24 : ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో అనుసరించే చర్యలపై త్వరలో మాక్ డ్రిల్ నిర్వహిస్తామని సంబంధిత అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు...
View Articleసాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్పై ఎసిబి దాడులు
చింతలపూడి, ఫిబ్రవరి 24 : చింతలపూడిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్పై సోమవారం ఎసిబి అధికారులు దాడులు జరిపి రికార్డులు సీజ్ చేశారు. ఎసిబి డిఎస్పి ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పలు...
View Articleరోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
నిడదవోలు, ఫిబ్రవరి 24: విధి వక్రించి, కాలం కనె్నర్ర చేసి కలిసి కొన్ని గంటల్లో నిశ్చితార్థం జరగబోయే వరుడిని మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే..నిడదవోలుకు చెందిన షేక్ ఇమ్రాన్భాషా(23), షేక్ ఇర్ఫాన్...
View Articleమా వల్లే ప్రత్యేక హోదా: జెపి
తిరుపతి, మార్చి 3: సీమాంధ్రకు ప్రత్యేక హోదా లోక్సత్తా కృషి ఫలితమేనని ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలో లోక్సత్తా ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావ సభను నిర్వహించింది. ఈ...
View Articleనేను నవతరం ప్రతినిధిని
ఏలూరు, మార్చి 3 : చంద్రబాబునాయుడు పరిపాలన రాష్ట్రానికి భయానక రోజులని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు విశ్వసనీయత, విలువలు లేనేలేవని, ఆయన పాత తరం మనిషని, తాను...
View Articleస.హ కమిషనర్కు అవమానం
విశాఖపట్నం, మార్చి 3: తన పట్ల దురుసుగా ప్రవర్తించి, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రికార్డులు చూపడానికి నిరాకరించారంటూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి సోమవారం జిల్లా రెవెన్యూ...
View Articleనదులను అనుసంధానం చేస్తాం
కాకినాడ, మార్చి 3: కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే మత మార్పిడుల చట్టాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో సోమవారం ‘మోడీ...
View Articleఅనంతలో గాలివాన బీభత్సం
అనంతపురం, మార్చి 3: అనంతపురం నగరంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో పడిన వడగండ్ల వాన జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులకు దుమ్మంతా పైకి లేవడంతో...
View Articleముగ్గురు చిన్నారుల ఊపిరి తీసిన పత్తి
కేసముద్రం, మార్చి 3: ఇంట్లో నిల్వచేసిన పత్తి రాసి (కూటు) కూలి ముగ్గురు పిల్లలు దుర్మరణం పాలైన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోర్కొండపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. బేతు వెంకటయ్య కొడుకు, కూతురు...
View Articleమంత్రాలయంలో గురుభక్తి ఉత్సవాలు
మంత్రాలయం, మార్చి 3: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రాఘవేంద్రస్వామి పట్ట్భాషేక మహోత్సవం నిర్వహించారు. స్వామి...
View Articleగల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 3: ఈత కోసం వెళ్లి నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం ఉదయం పెన్నా ఒడ్డున లభ్యమయ్యాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగుకు చెందిన ఆరుగురు...
View Articleమద్రాసు తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు టివికె మృతి
బొబ్బిలి, మార్చి 3: మద్రాస్ తెలుగు అకాడమీ, భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ (బిసిఐసి) సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తాత వెంకట కామశాస్ర్తీ(84) చెన్నైలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు,...
View Article‘గోలీసోడా’కు ఆఫర్!
చెన్నయ్లోని కోయంబేడు కూరగాయల మార్కెట్ కథ ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ కథకీ ఒక ఫ్లాష్బ్యాక్ ఉంది. లోబడ్జెట్లో నిర్మించిన ‘గోలీసోడా’ విడుదలకు ముందు డబ్బు అవసరమై పదిలక్షలకు శాటిలైట్ హక్కులు...
View Articleభారత్తో చెలిమికి అమెరికా కొత్త వ్యూహం
వాషింగ్టన్, మార్చి 4: భారత్తో సంబంధాలను మెరుగు పరచుకోవాలని అగ్రరాజ్యమైన అమెరికా ఎంతగానో తహతహలాడుతోంది. గతంలో నెలకొన్న విభేదాలకు స్వస్తివాక్యం పలికి, ఇరు దేశాల మధ్య స్నేహబంధం కొత్త చిగుళ్లు వేయాలని ఆ...
View Article