భారీ పల్స్పోలియో ర్యాలీ
నెల్లూరు, ఫిబ్రవరి 22: పల్స్పోలియో రెండో విడత కార్యక్రమం ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. పోలియోరహిత దేశంగా తీర్చిదిద్దాలని కోరుతూ నగరంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీని జిల్లా...
View Articleరుచి
శివరాత్రి స్పెషల్శివరాత్రి అంటే ఉపవాసం. పళ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఆరోజు భకిత్రశద్ధలతో ఆ పరమేశ్వరునికి అభిషేకం, పూజలు చేస్తారు. ఉపవాసంతో పాటు ఆ రాత్రంతా జాగారం చేస్తారు. అందుకే ఉపవాసం, జాగారం...
View Articleరాజధాని రగడ!
కర్నూలు, ఫిబ్రవరి 22 : రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త రాజధాని అంశంపై జిల్లాలో రగడ రాజుకుంటోంది. 1953లో మాదిరిగానే కర్నూలులో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలన్న డిమాండు...
View Articleసోదరభావంతో పనిచేసేది పోలీస్ శాఖే
ఖమ్మం(స్పోర్ట్స్), ఫిబ్రవరి 22: ఎటువంటి వ్య త్యాసం లేకుండా సోదరభావంతో పనిచేసేది పో లీస్ శాఖేనని, అందుకే ఎన్ని ఓడుదొడుకులు వచ్చి న తట్టుకొని ఈ పోలీస్ వ్యవస్థ నిలబడుతుందంటే వారి ఐక్యతే కారణమన్నారు....
View Articleఉద్యోగుల వివరాలను తక్షణం అందించండి
గుంటూరు, ఫిబ్రవరి 22: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వివరం సంబంధిత శాఖల అధికారులు వెంటనే పంపాలని జిల్లా...
View Articleధోనీ, ఫ్లెచర్కు సెగ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇరకాటంలో పడ్డారు. వరుస వైఫల్యాలకు దారితీసిన కారణాలపై వివరణ ఇవ్వాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు...
View Articleసాటిలేని రూనీ
లండన్, ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ ఫుట్బాల్ స్టార్ వేన్ రూనీ తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు. పారితో షికం విషయంలో తనను అధిగమించడం అతి తక్కువ మంది కే సాధ్యమని నిరూపించాడు. అతనితో మాంచెస్టర్...
View Articleషకీబ్ అసభ్య ప్రవర్తన
ఢాకా, ఫిబ్రవరి 22: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్పై మూడు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడింది. దీనితో అతను శ్రీలంకతో శనివారం జరిగిన చివరిదైన మూడో వనే్డలో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు....
View Articleక్వార్టర్స్లోనే భారత్ అవుట్
దుబాయ్, ఫిబ్రవరి 22: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ నుంచే నిష్క్రమించింది. ఏ మాత్రం ఆర్భాటాలకు వెళ్లకుండా నిలకడగా ఆడిన...
View Articleప్రపంచ జిడిపిని పెంచుతాం
సిడ్నీ, ఫిబ్రవరి 23: రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిరేటును 2 శాతం లేదా 2 ట్రిలియన్ డాలర్ల మేర పెంచేందుకు కృషి చేస్తామని జి20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఆటోమెటిక్ టాక్స్ ఇన్ఫర్మేషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి...
View Articleజన్యు మార్పిడి పంటలు సురక్షితమైనవే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : జన్యు మార్పిడి (జిఎం) పంటల వల్ల ఎటువంటి ముప్పు ఉండదని, ఇవి సురక్షితమైనవేనని చెప్పేందుకు సశాస్ర్తియమైన ఆధారాలు ఉన్నాయని బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ రాఘవన్ స్పష్టం...
View Articleడైలమాలో డెక్కన్ షుగర్స్ వ్యవహారం...!
బోధన్, ఫిబ్రవరి 23: నిజాం డెక్కన్ షుగర్స్ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ప్రైవేటు యాజమాన్యం అయోమయంలో పడింది. అంతేకాకుండా ఇక్కడి రైతులు, కార్మికులు సైతం అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. బోధన్లోని నిజాం...
View Articleఫిబ్రవరిలో దేశీయ రుణ మార్కెట్లోకి రూ.11 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) దేశీయ రుణ మార్కెట్లోకి దాదాపు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. జనవరిలో 12,609 కోట్ల రూపాయల పెట్టుబడులను...
View Articleకొత్త ఎంఎఫ్ పెన్షన్తో క్యాపిటల్ మార్కెట్కు కాసుల వర్షం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన 401కె పింఛను ప్లాన్తో ప్రేరణ పొందిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దేశంలో మ్యూచువల్ ఫండ్ లింక్డ్ రిటైర్మెంట్ ప్లాన్(ఎంఎఫ్ఎల్ఆర్)ను ప్రతిపాదించింది....
View Articleఇటలీ ముందు మోకరిల్లి...
ఇద్దరు హంతకులను నిర్దోషులుగా నిరూపించడానికి ఇటలీ ప్రభుత్వం జరుపుతున్న దౌత్య బీభత్సం ముందు మన ప్రభుత్వం మరోసారి మోకరిల్లింది. ఇటలీకి చెందిన ఈ హంతక నావికులను మరణశిక్ష నుండి విముక్తి చేస్తున్నట్టు మన...
View Articleప్రజల్లో రాజకీయ చైతన్యం పెరగాలి
ఎన్నికలలో నేర చరితులు ఎక్కువవడం మన ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది. ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఎన్నికలపై నల్లధనం ప్రభావం బాగా వుంది. డబ్బు వుంటే ఏమైనా చేయవచ్చని మన రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇది...
View Articleహలో... తెలంగాణా! గుడ్మాణింగ్!
ఓ రాత్రి తెలం‘గానా’బజానాగా- దిక్కులు ఏకమైనట్లు సంబరాలతో అలిసిపోయిన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్- 21 ప్రొద్దునే్న - చాలాకాలం తర్వాత ప్రశాంతంగా కనబడ్డది. రాళ్లవానల ధ్వనులు, భాష్పవాయుగోళాల ప్రతిధ్వనులు...
View Articleఏరు దాటి తెప్ప తగలేయొద్దు
ప్రజాస్వామ్య విధాన కోడ్ను ఉల్లంఘిస్తూ సభలు, సమావేశాలు ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా వాగ్దానాలు, శంకుస్థాపనలు విందులు వినోదాలు వాగ్దానాలు చేస్తూ రాజ్యాంగ క్రియాసూత్రాలను ఉల్లంఘించి వారి వారి...
View Articleవిభజన బిల్లు వచ్చిన విధంబెట్టిదనిన...
ఎట్టకేలకు 29వ రాష్ట్రంగాతెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారెవరికి తెలంగాణ ఇస్తుందని అనుకోరు. ఆ పార్టీకి తనపైననే నమ్మకంలేదు. ఏ మాయ జరిగిందో ఏమోగాని, గత జులై30న అ...
View Articleపార్టీకి పూర్వ వైభవం తేవాలి: అశోక్
విజయనగరం, ఫిబ్రవరి 24:తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్గజపతిరాజు పిలుపునిచ్చారు. సోమవారం అశోక్బంగ్లాలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మీసాల గీత, ఐఎన్టియుసి...
View Article