ఎన్నికల హోరు
శ్రీకాకుళం, మార్చి 8: ఎన్నికలంటేనే రాజకీయ నేతలు గెలుపుపై వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సిద్ధమవుతుంటారు. ప్రత్యర్థులపై పైచేయి, అసమ్మతులు బుజ్జగింపులు, అనుచరులకు తాయిలాలు వంటితో ఎన్నికల్లో ఓటు తమకే దక్కేలా...
View Articleజడ్పీ చైర్మన్ బరిలో కళ్యాణి?
శ్రీకాకుళం, మార్చి 8: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి బరిలో దిగేందుకు మార్గం సుగమమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిందని పలుమార్లు ధర్మాన...
View Articleసూర్యకిరణ దర్శనానికి నేడు ప్రవేశం రద్దు
శ్రీకాకుళం, మార్చి 8: భక్తులకు ఆసక్తిని కలిగించే అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్పై పడే సూర్యకిరణ దర్శనానికి ఆదివారం అనుమతి లేదని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ప్రతిఏటా ఉత్తరాయణం...
View Articleనేడు ‘ప్రత్యేక ఓటరు నమోదు’
శ్రీకాకుళం, మార్చి 8: ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్గౌర్ తెలిపారు. ఈ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇంతవరకు ఓటరుగా నమోదు కాని వారు అందరూ...
View Articleఆన్లైన్ నగదు బదిలీలపై ఎన్నికల సంఘం నిఘా
విశాఖపట్నం, మార్చి 8: ఆన్ లైన్ లావాదేవీలు జరిపే వారు జాగ్రత్త పడాలి. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీని నిరోధించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి రోజువారి లావాదేవీలను...
View Articleఅమర్కు అనకాపల్లి లోక్సభ
విశాఖపట్నం, మార్చి 8: గుడివాడ గురునాథరావు కుమారుడు, మాజీ కార్పొరేటర్ గుడివాడ అమర్ ఈనెల 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనకు అనకాపల్లి లోక్సభ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరే...
View Articleరాజకీయ వ్యాపారాన్ని కొనసాగనీయం
విశాఖపట్నం, గోపాలపట్నం, మార్చి 8: కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి, విభజన ముసుగులో పార్టీలు మారుతూ, రాజకీయ వ్యాపారం చేస్తున్న వారి ఆటలు సాగనీయబోమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు....
View Articleబాబు స్వాగతానికి యువత బైక్ ర్యాలీ
విశాఖపట్నం, మార్చి 8: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజగర్జన సదస్సు విజయవంతానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త శ్రమించాలని ఆపార్టీ నగర శాఖ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్కుమార్ పిలుపునిచ్చారు. నగర...
View Articleమండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్ ఖరారు
విశాఖపట్నం, మార్చి 8: త్వరలో జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం శనివారం ఖరారు చేసింది. 39 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు గాను ఎస్టీలకు 12 స్థానాలు,...
View Articleఐఆర్ ప్రకటించకపోతే 12 నుంచి నిరవధిక సమ్మె
హైదరాబాద్, మార్చి 10: ఆర్టీసీ కార్మికులకు మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లింపుపై యాజమాన్యం అలసత్వాన్ని నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘాలు నిరాహార దీక్షకు దిగాయి. కార్మిక సంఘాలతో యాజమాన్యం కుదుర్చుకున్న...
View Articleఫలక్నుమా రైలులో బాంబు కలకలం
నల్లగొండ, మార్చి 10: సికింద్రాబాద్ నుండి హౌరాకు వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టారన్న ఫోన్కాల్ ప్రయాణికులను వణికించింది. గుర్తు తెలియని వ్యక్తి రైలులో బాంబు పెట్టారంటు 100నెంబర్కు...
View Articleకిరణ్ పార్టీ సభకు అనుమతి నిరాకరణ!
రాజమండ్రి, మార్చి 10: కొత్త పార్టీ విధి విధానాలను ప్రకటించడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి 12వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు తూర్పుగోదావరి జిల్లా...
View Articleసీమాంధ్రకు బంగారు భవిష్యత్తు: బిజెపి
తిరుపతి, మార్చి 10: బిజెపి ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం సీమాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తుందని బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం తిరుపతిలో బిజెపి...
View Articleవిభజనతో మరో ‘చింత’!
విజయవాడ, మార్చి 10: రాష్ట్ర విభజన నదీజలాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. కృష్ణాడెల్టా ప్రజల చిరకాల కోరికైన పులిచింతల ప్రాజెక్టు ఇటీవలే ప్రారంభోత్సవానికి నోచుకుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల అదనంగా ఒక ఎకరా...
View Articleబెజవాడకు వైకాపా అభ్యర్థిగా కోనేరు
విజయవాడ, మార్చి 10: రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఈదఫా రాష్ట్రంలోని ప్రతి స్థానం నుంచి కూడా శత సహస్ర కోటీశ్వరులు, బడా పారిశ్రామికవేత్తలు దృష్టి సారిస్తున్నారు. ఓటుకు నోటు సూత్రాన్ని నమ్ముకొని...
View Articleతెలంగాణ క్రెడిట్ చేజార్చుకోం
నిజామాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన మేరకు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్రలో కలుపుతామని, ఈ...
View Articleనేడు పోలవరంలో జైరాం పర్యటన
రాజమండ్రి, మార్చి 10: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ మంగళవారం పోలవరం వెళ్లనున్నారు. రాజమండ్రి చేరుకుని, పోలవరం...
View Articleనేడు బిజెపి తెలంగాణ విజయోత్సవ సభ
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక బిజెపి చేసిన కృషిని, రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేసిందో వివరించేందుకు బిజెపి మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ అభినందన సభను హైదరాబాద్ నిజాం...
View Articleరాజకీయ సన్యాసికి ఎన్నికల ఊసేల?
విజయవాడ, మార్చి 10: విజయవాడ మాజీ ఎంపి లగడపాటి వ్యవహార శైలిపై కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రాజకీయ సన్యాసం ప్రకటించిన లగడపాటి...
View Articleవైకాపాలో ‘అనంత’ చిచ్చు!
అనంతపురం, మార్చి 11: అనంతపురం వైకాపాలోఎంపి అనంత వెంకటరామిరెడ్డి చేరిక చిచ్చురేపింది. అనంత చేరికను మొదటినుంచి ఎమ్మెల్యే గురునాథరెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు అనంత హైదరాబాద్లో జగన్ సమక్షంలో...
View Article