Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

సంపూర్ణం.. ఆదిత్య కిరణ దర్శనం

శ్రీకాకుళం, మార్చి 11: ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణస్వామి సంపూర్ణ కిరణ దర్శనంతో మంగళవారం భక్తులు ఆనంద పరవశులయ్యారు. చివరిరోజు ఉదయభానుని లేలేత కిరణాలు ఆదిత్య ధృవమూర్తిని సంపూర్ణంగా స్పర్శించాయి. ఈ...

View Article


ఆగని ధన ప్రవాహం

కడప, మార్చి 11: ఎడా పెడా వచ్చిన ఎన్నికలతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి నేతలు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కడప జిల్లా నేతలు ఎన్నికల ధన ప్రవాహాన్ని మరింత వేగవంతం చేశారు. మంగళవారం జిల్లాలోని...

View Article


అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం

రాజమండ్రి, మార్చి 11: తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సజీవ దహనమైన వారిలో తట్టా...

View Article

ఇంటర్ పరీక్షా కేంద్రాలపై సెల్‌టవర్ల నిఘా

విజయవాడ, మార్చి 11: రాష్టవ్య్రాప్తంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు, మాస్ కాపీయింగ్‌ను నివారించేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక...

View Article

పేలిన గ్యాస్ సిలిండర్

చిన్నగొట్టిగల్లు, మార్చి 11: ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్‌పైపు తెగిపోవడంతో గ్యాస్‌లీకై ఒక్కసారిగా మంటలు ఇల్లంతా వ్యాపించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా...

View Article


టిడిపి గర్జనకు అడ్డంకులు

విశాఖపట్నం, మార్చి 11: విశాఖలో టిడిపి బుధవారం నిర్వహించనున్న ప్రజాగర్జన సభకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విశాఖలో ఈ సభను ప్రతిష్ఠాత్మంగా నిర్వహించాలని చంద్రబాబు నాయుడు శ్రేణులకు పిలుపు ఇవ్వడంతో...

View Article

ప్యాకేజీ కాంగ్రెస్ ఘనతే

కాకినాడ, మార్చి 11: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని సాధించడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంతమాత్రం లేదని, ఈ ప్యాకేజీ కేవలం కాంగ్రెస్ వలనే సాధ్యమైందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ...

View Article

‘పోలవరం’ బాధ్యత కేంద్రానిదే

రాజమండ్రి , మార్చి 11: సీమాంధ్రకు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం నిర్మించి తీరుతుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేష్ భరోసా...

View Article


Image may be NSFW.
Clik here to view.

జైరాంకు సమైక్య సెగ

రాజమండ్రి, మార్చి 11: కేంద్రమంత్రి జైరాం రమేష్ మంగళవారం రాజమండ్రి పర్యటనలో జై సమైక్యాంధ్ర పార్టీకి చెందిన యువకుల నుండి నిరసన ఎదుర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం పర్యటనను ముగించుకుని...

View Article


కోల్ ఇండియాలో సమ్మె సైరన్

న్యూఢిల్లీ, మార్చి 12: డిమాండ్ల సాధనలో భాగంగా బుధవారం ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియా ఉద్యోగులు మూడు రోజుల సమ్మె నోటీసును ఇచ్చారు. గురువారం నుంచి శనివారం వరకు ఉద్యోగులు విధులను...

View Article

శాంతించిన రిటైల్ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ, మార్చి 12: ఉల్లిగడ్డ, బంగాళదుంప ధరలు శాంతించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టానికి తగ్గింది. గత నెలలో 8.1 శాతంగా నమోదైంది. జనవరిలో ఇది 8.79 శాతంగా ఉంది. బుధవారం ప్రభుత్వం...

View Article

ఆమ్ ఆద్మీ ఆరోపణలన్నీ అబద్ధాలే

న్యూఢిల్లీ, మార్చి 12: రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్‌కు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే చమురు శాఖ మంత్రి పదవిని మణి శంకర్ అయ్యర్, ఎస్ జైపాల్ రెడ్డి...

View Article

చిగురించిన పారిశ్రామిక ప్రగతి

న్యూఢిల్లీ, మార్చి 12: పారిశ్రామిక రంగంలో అడుగంటిన వృద్ధి మళ్లీ పైకి లేస్తున్న సంకేతాలు వచ్చాయి. వరుసగా మూడు నెలలపాటు కనుమరుగైన వృద్ధిరేటు జనవరిలో స్వల్పంగా చిగురించింది. 0.1 శాతంగా నమోదై పారిశ్రామిక...

View Article


అతిగా ఆనందించేలా ఏమీలేదు

న్యూఢిల్లీ, మార్చి 12: గత రెండేళ్లుగా ఇన్ఫోసిస్ ప్రదర్శన గొప్పగా ఏమీ లేదని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నారాయణ మూర్తి బుధవారం అన్నారు. సంస్థ పనితీరు అతిగా సంతోషించే స్థాయిలో లేదన్నారు. సంస్థ...

View Article

Image may be NSFW.
Clik here to view.

మనీ లాండరింగ్ అడ్డుకట్టకు సెబీ కఠిన నిబంధనలు

ముంబయి, మార్చి 12: స్టాక్‌మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం మనీ లాండరింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలను కఠినతరం చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు స్టాక్‌మార్కెట్లను ఓ ఆర్థిక వనరుగా ఉపయోగించడంపైనా...

View Article


రైల్వేస్‌కు పంజాబ్ షాక్

కోల్‌కతా, మార్చి 12: విజయ్ హజారే పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన పంజాబ్‌కు షాకిచ్చిన రైల్వేస్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. యువరాజ్ సింగ్, హర్భజన్...

View Article

కోచ్ పదవికి సిద్ధంగా లేను

కరాచీ, మార్చి 12: పాకిస్తాన్ జాతీయ జట్టుకు కోచ్ పదవిని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ స్పష్టం చేశాడు. పాక్ కోచ్‌గా వ్యవహరించడం సులభం కాదని ఒక ఇంటర్వ్యూలో అతను తెలిపాడు....

View Article


విండీస్‌కే రెండో టి-20 సి

బార్బడాస్, మార్చి 12: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో టి-20 క్రికెట్ మ్యాచ్‌ని వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో...

View Article

దమ్మున్న కెప్టెన్ అవసరం

కరాచీ, మార్చి 12: ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టుకు ధైర్యం, తెగువ గలిగి, ఎలాంటి నిర్ణయాన్నయనా తీసుకోగల దమ్మున్న కెప్టెన్ అవసరమని, 2015 ప్రపంచ కప్ నాటికి ఆ లక్షణాలు ఉన్న నాయకుడిని పిసిబి...

View Article

నేడు టెట్

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 15: ఈ నెల 16న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి టెట్) విజయవాడలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>