పకడ్బందీగా ఎన్నికలు
విజయవాడ, మార్చి 15: త్వరలో మున్సిపల్ మరియు ప్రాదేశిక నియోజకవర్గాలకు నిర్వహించనున్న ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పి రమాకాంత్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్...
View Articleబెంగాల్లో ఉనికికోసం ‘లెఫ్ట్’ పాట్లు
కోల్కతా, మార్చి 15: పార్టీ ఫిరాయింపులు, తిరుగుబాట్లు, సంస్థాగత లోపాలు లాంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న వామపక్షాలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తన ఉనికిని తిరిగి చాటుకోవడానికి శతవిధాల...
View Articleఆ సర్వేల్లో వాస్తవమెంత?
లక్నో, మార్చి 15: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి నిరాశ తప్పదంటున్న సర్వేలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సర్వేలు నిర్వహించేందుకు అనుసరించిన...
View Articleసర్వేలు కావవి.. జోకులు: రాహుల్
న్యూఢిల్లీ, మార్చి 15: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి వంద సీట్లు దక్కడం కష్టమంటూ వస్తున్న వివిధ సర్వేలను కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అపహాస్యం చేశారు. ఎన్నికల సర్వేలు నిజానికి ‘జోకులు’ అని ఆయన...
View Articleమోడీ గత చరిత్ర గురించి నిజాలు చెప్పే దమ్ముందా?
బెంగళూరు, మార్చి 15: కొన్ని రాజకీయ పార్టీలకు మీడియా అమ్ముడుపోయిందని ఆరోపణలు గుప్పించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి మీడియా శక్తి...
View Articleఆప్ నేత కుమార్ విశ్వాస్పై ఎఫ్ఐఆర్
అమేథీ, మార్చి 15: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్పై అమేథీ నియోజకవర్గంలోని కమ్రాలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ అధికారి ఎ.పి.తివారి తెలిపారు. విశ్వాస్తోపాటు మరో 65 మందిపై...
View Articleభర్తపై పోటీకి సై!
భువనేశ్వర్, మార్చి 15: లోక్సభ ఎన్నికలకు ముందు ఒడిశాలో కాంగ్రెస్కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భార్య, మాజీ ఎంపీ హేమా గమాంగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి అధికార...
View Article15 మందితో జెడి(యు) తొలి జాబితా
న్యూఢిల్లీ, మార్చి 15: జెడి(యు) శనివారం లోక్సభ ఎన్నికలకు తన తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీహార్తోపాటుగా నాలుగు ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న 15 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. లోక్సభ...
View Articleరెండు, మూడో విడత ఎన్నికలకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ, మార్చి 15: ఢిల్లీ సహా 18 రాష్ట్రాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 9, 10 తేదీల్లో జరిగే రెండవ, మూడవ విడత ఎన్నికల కోసం రాష్టప్రతి శనివారం నోటిఫికేషన్ జారీ చేసారు. ఏప్రిల్ 9న అయిదు...
View Articleఫైనల్లో కర్నాటక విజయ భేరి
కోల్కతా, మార్చి 16: రంజీ, ఇరానీ కప్ చాంపియన్ పోటీల్లో విజేతగా నిలిచిన కర్నాటక ఆదివారం ఇక్కడ జరిగిన విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్లోనూ విజయభేరి మోగించి, చారిత్రాత్మక ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఈడెన్...
View Articleస్విస్ ఓపెన్ బాడ్మింటన్ విజేత ఇహాన్
బసెల్, మార్చి 16: స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ను టాప్ సీడ్ ఇహాన్ వాంగ్ గెల్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె సన్ యూను 21-23, 21-8, 21-11 తేడాతో ఓడించింది. మొదటి సెట్లో...
View Articleరోజ్బెర్గ్కు టైటిల్
మెల్బోర్న్, మార్చి 16: మెర్సిడిజ్ డ్రైవర్ నికో రోజ్బెర్గ్ ఆదివారం ఇక్కడ జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్ టైటిల్ను కైవసం చేసుకొని సంచలనం సృష్టించాడు. 57 ల్యాప్స్ను అతను ఒక గంట, 32...
View Articleఅంతర్జాతీయ పరిస్థితులే ఆధారం
న్యూఢిల్లీ, మార్చి 16: ఈ వారం దేశీయ స్టాక్మార్కెట్ల ట్రేడింగ్ను అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు, డాలర్తో పోల్చితే రూపాయి...
View Articleకర్నాటక టొయోటా ప్లాంట్లలో లాకౌట్
ముంబయి, మార్చి 16: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ టొయోటా బెంగళూరు సమీపంలోని బిదాడి వద్దనున్న తమ రెండు తయారీ కేంద్రాలను లాకౌట్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. వేతన సంప్రదింపులపై కార్మిక సంఘాలు,...
View Articleమదుపర్ల సాధికారతే ప్రధానం
న్యూఢిల్లీ, మార్చి 16: మదుపర్లకు సాధికారత కల్పించడం, వారి సామర్థ్యాన్ని పెంచడం, నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి వాటిపై స్టాక్మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టిపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ...
View Articleఔషధ రంగంలో ఎఫ్డిఐ వెల్లువ
న్యూఢిల్లీ, మార్చి 16: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఔషధ రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) గతంతో పోల్చితే రెట్టింపయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 589 మిలియన్...
View Articleతయారీ రంగంలో కొత్తగా 32 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ, మార్చి 16: ప్రస్తుత 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో తయారీ రంగం ద్వారా 3.2 మిలియన్ ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పారిశ్రామిక వ్యవస్థ అసోచామ్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆర్థిక...
View Articleరెండు వారాల్లో రూ. 5వేల కోట్లు
న్యూఢిల్లీ, మార్చి 16: ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు దేశీయ స్టాక్మార్కెట్లలోకి 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. ముఖ్యంగా రాబోయే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెల్చుకున్న...
View Articleతేలని గ్రామీణ బ్యాంకుల లెక్క
హైదరాబాద్, మార్చి 16: రాష్ట్ర విభజన ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండగా, మరోవైపు గ్రామీణ బ్యాంకుల పునరేకీకరణలో సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రామీణ బ్యాంకుల చట్టం ప్రకారం ఒక్కో రాష్ట్రంలో ఒకటి లేదా...
View Articleఎవరికి ఎంత లాభం?
హైదరాబాద్, మార్చి 17: బిజెపి, టిడిపిల మధ్య పొత్తు ఏర్పడితే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం అనే చర్చ రెండు పార్టీల్లోనూ జోరుగా సాగుతోంది. పొత్తుపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా రెండు పార్టీల్లో ఈ...
View Article