ఓటర్లకు ఇబ్బందులు ఉండకూడదు
సామర్లకోట, మార్చి 19: ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులులేకుండా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఇ సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు....
View Articleసందిగ్ధత
ఖమ్మం, మార్చి 19: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో గడిచిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఈ సారి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై...
View Articleకోడ్ అమలులో నిష్పాక్షికంగా వ్యవహరించాలి
గుంటూరు, మార్చి 19: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వీడియో సర్వెలెన్స్,...
View Articleమున్సిపల్ ఎన్నికలు
ఒంగోలు, మార్చి 19: జిల్లాలో తొలివిడత జరిగే మున్సిపల్ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు చావోరేవోగా మారడంతో ఆయా పార్టీలకు చెందిన...
View Articleపురపోరులో తలపోటు!
కర్నూలు, మార్చి 19 : అనుకోని అతిథిలా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలు ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాకు తలపోటుగా మారాయి. సరిగ్గా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు రావడంతో ఇబ్బందులో పడిన...
View Articleపాపం... వరుదు
శ్రీకాకుళం, మార్చి 19: సరిగ్గా దశాబ్ధకాలం క్రితం సారవకోట జెడ్పీటిసీ సభ్యురాలుగా వరుదు కళ్యాణి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, వైసిపి ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ సీటుపై ఆమె ఆశలు...
View Articleకాంగ్రెస్ బస్సుయాత్రతో ఒరిగేదేమీ లేదు
నూజివీడు, మార్చి 19: రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించే బస్సు యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు....
View Articleవర్షంతో రైతుల హర్షం
మక్కువ, మార్చి 19: ఎట్టకేలకు మక్కువ పరిసర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో మండలంలోని రైతులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రైతులు రబీ వ్యవసాయం చేస్తున్న వరి మక్కువ, చెముడు,...
View Articleవీరీవీరీ గుమ్మడిపండు.. వీరిలో టిక్కెట్ ఎవరికి?
విశాఖపట్నం, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ ఐదుగురిలో (గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబురాజు) ఈ ఎన్నికల్లో...
View Articleఆపరేషన్ శేషాచలం విజయవంతం
తిరుపతి, మార్చి 20: కాకులకోన, పాపవినాశనం, తుంబురుతీర్థం ప్రాంతాల్లో చెలరేగిన మంటలను ఆర్పడం కోసం డిఫెన్స్, ఆర్మీ బృందం హెలికాప్టర్లతో చేపట్టిన ఆపరేషన్ శేషాచలం విజయవంతమైందని టిటిడి ఇఓ ఎం.జి.గోపాల్...
View Articleఅత్యాచారం కేసులో ప్రేమానంద స్వామికి ఏడేళ్ల శిక్ష
నెల్లూరు , మార్చి 20 : ఒక యువతిని భక్తి పేరును వంచించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడన్న కేసులో నిందితుడయిన మేకల శ్రీనివాసులు అలియాస్ ప్రేమానందస్వామికి దిగువకోర్టు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను ఖరారు...
View Articleజడ్పి చైర్మన్ సీటు కేటాయింపులో ఒసి వర్గానికి మొండిచేయి
ఒంగోలు, మార్చి 20: రిజర్వేషన్ల దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఓసి వర్గానికి కేటాయించింది. అసలే ఓసి వర్గాలకు సీట్ల కేటాయింపు తక్కువగా ఉంటుంది. ఈక్రమంలో ఆ వర్గాన్ని కాదని...
View Articleబిజెపిపై మోజు
రాజమండ్రి, మార్చి 20: గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కన్నా బిజెపి టిక్కెట్లకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో జరుగుతున్న మున్సిపల్, జెడ్పీటిసి, ఎంపిటిసి...
View Articleనామినేషన్ల ఘట్టం సమాప్తం
ఏలూరు, మార్చి 20: స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం సమాప్తమై ప్రచార పర్వానికి తెర లేచింది. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఇక శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం...
View Articleఅట్టహాసంగా పరిషత్ నామినేషన్లు
గంట్యాడ, మార్చి 20 : మండలంలోని 19 ఎంపిటిసి పదవులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం చివరి రోజైన గురువారం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి, సిపిఎం పార్టీలతోపాటు...
View Articleముగిసిన నామినేషన్ల ఘట్టం
విజయవాడ/ మచిలీపట్నం, మార్చి 20: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. 49 జడ్పిటిసి స్థానాలకు గాను 422 నామినేషన్లు దాఖలయ్యాయి....
View Articleచివరిరోజు ఇబ్బడిముబ్బడిగా నామినేషన్లు!
గుంటూరు, మార్చి 20: జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. చివరిరోజైన గురువారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. జడ్పిటిసిలకు సంబంధించి గురువారం...
View Articleఆత్మస్థైర్యం నింపేనా..?
శ్రీకాకుళం, మార్చి 20: రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సీమాంధ్రలో జవసత్వాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధిష్ఠానం నిస్తేజంలో ఉన్న పార్టీలో కొంతమేరకైనా జోష్ నింపాలనే...
View Articleనామినేషన్ల మోత
విశాఖపట్నం, మార్చి 20: మండల, జిల్లా పరిషత్లకు నామినేషన్ల ఘట్టం గురువారంతో తెరపడింది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు ఇక్కడ జెడ్పీ కార్యాలయంలో ముఖ్యకార్య నిర్వాహణాధికారి మహేశ్వర రెడ్డి నామినేషన్లు...
View Articleఉత్తుత్తి హామీలేల?
విరుధ్నగర్, మార్చి 21: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినంత కాలం నదుల అనుసంధానం గురించి ఎందుకు ప్రయత్నించలేక పోయారని అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిఎంకె అధినేత...
View Article