Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

ఓటర్లకు ఇబ్బందులు ఉండకూడదు

సామర్లకోట, మార్చి 19: ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులులేకుండా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఇ సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు....

View Article


సందిగ్ధత

ఖమ్మం, మార్చి 19: ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో గడిచిన ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఈ సారి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై...

View Article


కోడ్ అమలులో నిష్పాక్షికంగా వ్యవహరించాలి

గుంటూరు, మార్చి 19: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో సర్వెలెన్స్,...

View Article

మున్సిపల్ ఎన్నికలు

ఒంగోలు, మార్చి 19: జిల్లాలో తొలివిడత జరిగే మున్సిపల్ ఎన్నికలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ఎన్నికలు ఆ రెండు పార్టీలకు చావోరేవోగా మారడంతో ఆయా పార్టీలకు చెందిన...

View Article

పురపోరులో తలపోటు!

కర్నూలు, మార్చి 19 : అనుకోని అతిథిలా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన పురపాలక సంఘాల ఎన్నికలు ప్రధాన పార్టీలైన టిడిపి, వైకాపాకు తలపోటుగా మారాయి. సరిగ్గా రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికలు రావడంతో ఇబ్బందులో పడిన...

View Article


పాపం... వరుదు

శ్రీకాకుళం, మార్చి 19: సరిగ్గా దశాబ్ధకాలం క్రితం సారవకోట జెడ్పీటిసీ సభ్యురాలుగా వరుదు కళ్యాణి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, వైసిపి ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ సీటుపై ఆమె ఆశలు...

View Article

కాంగ్రెస్ బస్సుయాత్రతో ఒరిగేదేమీ లేదు

నూజివీడు, మార్చి 19: రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వహించే బస్సు యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు....

View Article

వర్షంతో రైతుల హర్షం

మక్కువ, మార్చి 19: ఎట్టకేలకు మక్కువ పరిసర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో మండలంలోని రైతులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రైతులు రబీ వ్యవసాయం చేస్తున్న వరి మక్కువ, చెముడు,...

View Article


వీరీవీరీ గుమ్మడిపండు.. వీరిలో టిక్కెట్ ఎవరికి?

విశాఖపట్నం, మార్చి 18: కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆ ఐదుగురిలో (గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబురాజు) ఈ ఎన్నికల్లో...

View Article


ఆపరేషన్ శేషాచలం విజయవంతం

తిరుపతి, మార్చి 20: కాకులకోన, పాపవినాశనం, తుంబురుతీర్థం ప్రాంతాల్లో చెలరేగిన మంటలను ఆర్పడం కోసం డిఫెన్స్, ఆర్మీ బృందం హెలికాప్టర్లతో చేపట్టిన ఆపరేషన్ శేషాచలం విజయవంతమైందని టిటిడి ఇఓ ఎం.జి.గోపాల్...

View Article

అత్యాచారం కేసులో ప్రేమానంద స్వామికి ఏడేళ్ల శిక్ష

నెల్లూరు , మార్చి 20 : ఒక యువతిని భక్తి పేరును వంచించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడన్న కేసులో నిందితుడయిన మేకల శ్రీనివాసులు అలియాస్ ప్రేమానందస్వామికి దిగువకోర్టు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను ఖరారు...

View Article

జడ్‌పి చైర్మన్ సీటు కేటాయింపులో ఒసి వర్గానికి మొండిచేయి

ఒంగోలు, మార్చి 20: రిజర్వేషన్ల దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఓసి వర్గానికి కేటాయించింది. అసలే ఓసి వర్గాలకు సీట్ల కేటాయింపు తక్కువగా ఉంటుంది. ఈక్రమంలో ఆ వర్గాన్ని కాదని...

View Article

బిజెపిపై మోజు

రాజమండ్రి, మార్చి 20: గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కన్నా బిజెపి టిక్కెట్లకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో జరుగుతున్న మున్సిపల్, జెడ్పీటిసి, ఎంపిటిసి...

View Article


నామినేషన్ల ఘట్టం సమాప్తం

ఏలూరు, మార్చి 20: స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం సమాప్తమై ప్రచార పర్వానికి తెర లేచింది. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఇక శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం...

View Article

అట్టహాసంగా పరిషత్ నామినేషన్లు

గంట్యాడ, మార్చి 20 : మండలంలోని 19 ఎంపిటిసి పదవులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం చివరి రోజైన గురువారం 60 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ సిపి, సిపిఎం పార్టీలతోపాటు...

View Article


ముగిసిన నామినేషన్ల ఘట్టం

విజయవాడ/ మచిలీపట్నం, మార్చి 20: జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. 49 జడ్‌పిటిసి స్థానాలకు గాను 422 నామినేషన్లు దాఖలయ్యాయి....

View Article

చివరిరోజు ఇబ్బడిముబ్బడిగా నామినేషన్లు!

గుంటూరు, మార్చి 20: జడ్‌పిటిసి, ఎంపిటిసి నామినేషన్ల ఘట్టం ఎట్టకేలకు ముగిసింది. చివరిరోజైన గురువారం జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. జడ్‌పిటిసిలకు సంబంధించి గురువారం...

View Article


ఆత్మస్థైర్యం నింపేనా..?

శ్రీకాకుళం, మార్చి 20: రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సీమాంధ్రలో జవసత్వాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అధిష్ఠానం నిస్తేజంలో ఉన్న పార్టీలో కొంతమేరకైనా జోష్ నింపాలనే...

View Article

నామినేషన్ల మోత

విశాఖపట్నం, మార్చి 20: మండల, జిల్లా పరిషత్‌లకు నామినేషన్ల ఘట్టం గురువారంతో తెరపడింది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు ఇక్కడ జెడ్పీ కార్యాలయంలో ముఖ్యకార్య నిర్వాహణాధికారి మహేశ్వర రెడ్డి నామినేషన్లు...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఉత్తుత్తి హామీలేల?

విరుధ్‌నగర్, మార్చి 21: కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినంత కాలం నదుల అనుసంధానం గురించి ఎందుకు ప్రయత్నించలేక పోయారని అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిఎంకె అధినేత...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>